ముఖ్యాంశాలు

పది జిల్లాల తెలంగాణే కావాలి

సాగిదీస్తే సాగనంపుడే : కోదండరామ్‌ హైదరాబాద్‌, జూలై 18 (జనంసాక్షి) : పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రమే కావాలని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ …

బడికెళ్లస్తడనుకుంటే బతుకే చాలించిండు

బువ్వే విషమై కాటేసింది బిడ్డా! ఇక మేమేట్ల బతకాలే మిన్నంటిన రోదనలు 22కు చేరిన బీహార్‌ మృతులు చాప్రా/పాట్నా, జూలై 17 (జనంసాక్షి) : ‘నువు లెక్కలు …

బాల నేరస్తుల వయో పరిమితిలో మార్పు లేదు : సుప్రీం

న్యూఢిల్లీ, జూలై 17 (జనంసాక్షి) : బాల నేరస్తుల వయోపరిమితిని 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించాలని కోరుతూ దాకలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు బుధవారం …

జడ్చర్ల ఎమ్మెల్యే తమ్ముడి దారుణ హత్య

మహబూబ్‌నగర్‌, జూలై 17 (జనంసాక్షి) : దేవరకద్ర ఓల్డ్‌ బస్టాండ్‌ సమీపంలో జడ్చర్ల ఎమ్మెల్యే సోదరుడు జగన్‌మోహన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం సాయంత్రం కాల్చి చంపారు. …

మలాలపై దాడికి కారణాలు వేరు

స్వదేశం రావొచ్చు చదువు కోవడానికి మేం వ్యతిరేకం కాదు : తాలిబాన్లు ఇస్లామాబాద్‌ (జనంసాక్షి) : పాకిస్థానీ విద్యార్థిని మలాల యూసుఫ్‌ జాయ్‌పై దాడి ఘటనపై ఎట్టకేలకు …

1500లకు పైగా పంచాయతీలు ఏకగ్రీవం

హైదరాబాద్‌, జూలై 17 (జనంసాక్షి) : రాష్ట్రవ్యాప్తంగా 1500లకు పైగా గ్రామ పంచాయతీ సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అత్యధికంగా ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో 299 పంచాయతీలు …

కిరణ్‌ పక్కా తెలంగాణ వ్యతిరేకిలా వ్యవహరిస్తుండు

సమైక్య రాష్ట్రంలో నక్సల్స్‌ సమస్య లేదా? సీఎంపై కేకే ఫైర్‌ హైదరాబాద్‌, జూలై 17 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పక్కా తెలంగాణ వ్యతిరేకిలా వ్యవహరిస్తుండని టీఆర్‌ఎస్‌ …

్‌షిండే, జైపాల్‌ భేటీ తెలంగాణకే జైకొట్టిన జైపాల్‌

న్యూఢిల్లీ, జూలై 16 (జనంసాక్షి) : తెలంగాణపై సంప్రదింపుల ప్రక్రియను కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం మరింత వేగవంతం చేసింది. సోమవారం సాయంత్రం కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల …

బీహార్‌లో ఘోరం వికటించిన మధ్యాహ్న భోజనం

11 మంది మృతి పాట్నా, జూలై 16 (జనంసాక్షి) : బీహార్‌లో ఘోరం జరిగిపోయింది. మధ్యాహ్న భోజన పథకం కింద వడ్డించిన ఆహారం విషమై 11మంది చిన్నారుల …

జన్యుమార్పిడి పంటలతో వ్యవసాయ విప్లవం

శాస్త్రవేత్తలు అపోహలు తొలగించాలి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి కూరగాయల ధరలకు కళ్లెం : శరద్‌పవార్‌ న్యూఢిల్లీ, జూలై 16 (జనంసాక్షి) : జన్యుమార్పిడి పంటల ప్రవేశంతో వ్యవసాయ విప్లవం …