ముఖ్యాంశాలు

బైరెడ్డి దీక్షకు మంద కృష్ణ జై

హైదరాబాద్‌, జూలై 5 (జనంసాక్షి) : రాయలసీమ హక్కుల పరిరక్షణ కమిటీ వ్యవస్థాపకుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి చేపట్టిన రాయలసీమ సింహగర్జన దీక్షకు ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ …

ఆహార భద్రత బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

న్యూఢిల్లీ, జూలై 5 (జనంసాక్షి) : ఆహార భద్రత పథకం ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదముద్ర పడింది. ఆహార భద్రత ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ శుక్రవారం సంతకం …

మధ్యప్రదేశ్‌ మంత్రి రాజీనామా

లైంగిక వేధింపుల ఆరోపణలతో వైదొలిగిన ఆర్థిక మంత్రి భోపాల్‌, జూలై 5 (జనంసాక్షి) :లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మధ్యప్రదేశ్‌ ఆర్థిక మంత్రి రాఘవ్‌జీ (79) …

తెలంగాణపై త్వరలో నిర్ణయం

షిండేతో దిగ్విజయ్‌ భేటీ విభజనపై చర్చ ఆలస్యం కావడం వల్లే వేయి మంది బలిదానం దిగ్విజయ్‌తో కోదండరామ్‌ న్యూఢిల్లీ, జూలై 5 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర …

తెలంగాణ ఇచ్చేయండి

రాయల తెలంగాణ వద్దు : బైరెడ్డి హైదరాబాద్‌, జూలై 4 (జనంసాక్షి) : తెలంగాణ ఇచ్చేయండి.. రాయండి తెలంగాణ మాత్రం వద్దని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు …

అమరవీరుల బంధుమిత్రుల కమిటీ నేత ప్రసాద్‌పై హత్యాయత్నం

కత్తితో పొడిచి కాల్పులు జరిపిన దుండగులు ఇది పోలీసుల పనే : వరవరరావు నెల్లూరు, జూలై 4 (జనంసాక్షి) : అమరవీరుల బంధుమిత్రుల కమిటీ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు …

ఆర్టీసీలో సమ్మె హారన్‌

చర్చలు విఫలం రాత్రి నుంచే బస్సులు బంద్‌ ఈయూ, టీఎంయూ హైదరాబాద్‌, జూలై 8 (జనంసాక్షి) : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో సమ్మె హారన్‌ మోగింది. …

రంజాన్‌కు కట్టుదిట్టమైన చర్యలు

ఏర్పాట్లపై సీఎం సమీక్ష హైదరాబాద్‌, జులై 4 (జనంసాక్షి) : ముస్లిం పవిత్ర మాసం రంజాన్‌ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. …

ఈజిప్టు తాత్కాలిక అధ్యక్షుడిగా అడ్లీ మహమూద్‌

గృహ నిర్బంధంలో మొర్సీ గద్దె దించిన సైన్యం కైరో, జూలై 4 (జనంసాక్షి) : ఈజిప్టు తాత్కాలిక అధ్యక్షుడిగా ఆ దేశ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి …

హైదరాబాద్‌తో కూడిన తెలంగాణే కావాలి

అఖిలపక్షంతో రాష్ట్రపతిని కలుస్తాం : కోదండరామ్‌ న్యూఢిల్లీ, జూలై 4 (జనంసాక్షి) : హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రమే కావాలని తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ …