ముఖ్యాంశాలు

30 ఏళ్లుగా ఏ రెండు రాష్ట్రాలూ నీటిపై ఒప్పందాలు చేసుకోలేదు

మాదే రైతు సర్కారు… కిరణ్‌ నిజామాబాద్‌, మే 13 (జనంసాక్షి) : 30 ఏళ్లుగా ఏ రెండు రాష్ట్రాలూ నీటిపై ఒప్పందాలు చేసుకోలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి …

హమ్మయ్యా! ఈ ఏటికి ‘నీట్‌’ లేదు

సుప్రీం స్పష్టీకరణ న్యూఢిల్లీ, మే 13 (జనంసాక్షి) : రాష్ట్ర విద్యార్థులకు ఈ ఏటికి నీట్‌ గండం తప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో మాదిరే మెడికల్‌ అడ్మిషన్లు జరుపవచ్చంటూ …

కలంకితులను సాగనంపండి గవర్నర్‌ను కలిసిన చంద్రబాబు

హైదరాబాద్‌, మే13 (జనంసాక్షి) : కళంకిత మంత్రులను సాగనంపాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి ఈ మేరకు …

మా ప్రమాణ స్వీకారానికి మన్మోహన్‌జీ.. పాకిస్తాన్‌ రండి

నవాజ్‌ సాదర ఆహ్వానం భారత్‌తో సత్సబంధాలు అమెరికాతో అవే సబంధాలు చైనాతో మిత్రుత్వం ఇస్లామాబాద్‌, (జనంసాక్షి) : ‘మా ప్రమాణ స్వీకారానికి మన్మోహన్‌జీ.. పాకిస్తాన్‌ రండి’ అంటూ …

సిద్ధరాముడికి పట్టాభిషేకం

అట్టహాసంగా ప్రమాణం రూపాయికే కిలో బియ్యం కర్ణాటక ప్రజలపై వరాల జల్లు బెంగళూరు, మే 13 (జనంసాక్షి) : సిద్ధరాముడి పట్టాభిషేకం అట్టహా సంగా జరిగింది. కర్ణాటక …

సబిత హాజరీ

అవినీతి కేసులో కోర్టు పిలుపు బోనెక్కనున్న తొలి హోం మంత్రి హైదరాబాద్‌, మే 13 (జనంసాక్షి) : అవినీతి కేసులో రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి …

సబిత హాజరీ

అవినీతి కేసులో కోర్టు పిలుపు బోనెక్కనున్న తొలి హోం మంత్రి హైదరాబాద్‌, మే 13 (జనంసాక్షి) : అవినీతి కేసులో రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి …

మేడారం జాతర తేదీలు ఖరారు

వరంగల్‌, మే 12 (జనంసాక్షి) : వన దేవతలు సమ్మక్క-సారలమ్మ జాతర-2014 తేదీలను గిరిజన పూజారులు ఆదివారం ప్రకటించా రు. తాడ్వాయి మండలం మేడారం లో కొలువుదీరిన …

మహానాడులో తెలంగాణ కావాలని చెప్పిస్తరా?

టీడీపీ నేతలకు కడియం సవాల్‌ వరంగల్‌, మే 12 (జనంసాక్షి) : తెలంగాణకు చెందిన టీడీపీ నేతలకు దమ్మూ ధైర్యం ఉంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు …

అజ్మీర్‌ దర్గాకు చాదర్‌ పంపిన సోనియా

న్యూఢిల్లీ, మే 12 (జనంసాక్షి) :ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రఖ్యాత అజ్మీర్‌ దర్గాకు ఆదివారం చాదర్‌ పంపారు. అజ్మీర్‌లోని ఖాజా మొయినొద్దీన్‌ చిస్తీ దర్గాలో ఆయన 801వ …