ముఖ్యాంశాలు

ఉద్యమం ఉప్పెనలా ఉంది

తెలంగాణ సాధిస్తాం : కేసీఆర్‌ హైదరాబాద్‌, మే 12 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమం ఇప్పుడు ఉప్పెనలా మారిందని, తొందర్లోనే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తామని టీఆర్‌ఎస్‌ అధినేత …

మీ వెయ్యి నాకెందుకు?

చిల్లర లేకపోతే పేపర్‌ ఫ్రీగా చదువుకోండి రాహుల్‌కు షాకిచ్చిన పేపర్‌బాయ్‌ చిన్నారిని దత్తత తీసుకున్న కాంగ్రెస్‌ పార్టీ భోపాల్‌, మే 12 (జనంసాక్షి) : ‘మీ వెయ్యి …

ముచ్చటగా మూడోసారి

పాక్‌ ప్రధాని పీఠం ఎక్కనున్న నవాజ్‌ భారత్‌కు సానుకూల వైఖరి పలు అంశాలపై గతంలో చర్చలు భారత్‌ చర్చినందుకే ముషారఫ్‌ తిరుగుబాటు ప్రధాని శుభాకాంక్షలు.. భారత్‌లో పర్యటించాల్సిందిగా …

ఏ తప్పూ చేయలేదు : అశ్వనీకుమార్‌

న్యూఢిల్లీ, మే 11 (జనంసాక్షి) : తాను ఏ తప్పూ చేయలేదని, సుప్రీంకోర్టు తనను తప్పు బట్టలేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన అశ్వనీకుమార్‌ …

శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రైవేటు భాగస్వామ్యం పెరగాలి

రాష్ట్రపతి ప్రణబ్‌ న్యూఢిల్లీ, మే 11 (జనంసాక్షి) : శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రైవేటు భాగస్వామ్యం పెరగాలని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. శనివారం జాతీయ సాంకేతిక దినోత్సవం …

అసలు మీరు కట్టండి.. వడ్డీ మేం కడతాం

రైతులు పథకాలు వినియోగించుకోవాలి సీఎం కిరణ్‌ కర్నూలు, మే 11 (జనంసాక్షి) : అసలు మీరు కట్టండి.. వడ్డీ మేం కడతామని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. …

తీరం వెంట పటిష్ట రక్షణ

నేవీ సేవలలోకి మిగ్‌-29కెే విమానాలు : ఆంటోని పనాజీ, (జనంసాక్షి) : మిగ్‌-29కె యుద్ధ విమానాలతో కూడిన బ్లాక్‌ పాంథర్‌ దళాన్ని రక్షణమంత్రి ఏకే ఆంటోని శనివారం …

రెండు కళ్ల బాబుకు మరోషాక్‌

కారెక్కనున్న కడియం రాజకీయ జన్మనిచ్చిన టీడీపీ కంటే.. కనిపెంచిన తెలంగాణే ముఖ్యం : కడియం శ్రీహరి వరంగల్‌, మే 11 (జనంసాక్షి) : రెండు కళ్ల బాబుకు …

అసెంబ్లీ ముట్టడితో కేంద్రం కదలాలి

‘బయ్యారం’ కోసం తెలంగాణంతా లొల్లి టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, మే 10 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టే అసెంబ్లీ ముట్టడితో …

మా ఉక్కు మాకేనని పది జిల్లాల్లో తెరాస పోరు

హైదరాబాద్‌, మే 9 (జనంసాక్షి) : మా ఉక్కు మాకే చెందాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో పది జిల్లాల్లో ఆందోళనలు నిర్వహించారు. నగరంలోని …