Main

భాజపా కార్యాలయానికి మోదీ శంకుస్థాపన

ఢిల్లీ,ఆగస్టు 18(జనంసాక్షి):శ్రావణ పౌర్ణిమ బిజెపిలో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.  ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో నూతన భవనానికి గురువారం ప్రధాని మోదీ భూమి పూజ చేశారు. ఈ …

గద్వాలపై వివక్ష వద్దు

– డికె అరుణ హైదరాబాద్‌,ఆగస్టు 18(జనంసాక్షి):కొత్త జిల్లాల ఏర్పాటులో తెలంగాణ సీఎం కేసీఆర్‌, గద్వాల్‌ పట్ల వివక్ష చూపుతున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం …

కాంగ్రెస్‌వి కాకి లెక్కలు

– ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు హైదరాబాద్‌,ఆగస్టు 18(జనంసాక్షి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చెప్పిన కాకి లెక్కలనే కాంగ్రెస్‌ నేతలు మళ్లీ చెబుతున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ  సాగునీటిశాఖ …

చత్తీస్‌ఘడ్‌లో ఎన్‌కౌంటర్‌

– నలుగురు మావోయిస్టులు మృతి రాయ్‌పూర్‌,ఆగస్టు 17(జనంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందగా, పలువురు పోలీసులకు …

రీడిజైన్‌ పేరుతో భారీ అవినీతి

– టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ హైదరాబాద్‌,ఆగస్టు 17(జనంసాక్షి):ప్రాజెక్టుల రీ డిజైన్‌తో ప్రభుత్వంలోని పెద్దలు  వేలకోట్ల దోపిడీకి పాల్పడ్డారని కాంగ్రెస్‌ ఆరోపించింది. అలాగే మిగులు బడ్జెట్‌ను లోటు బడ్జెట్‌గా …

నిజాయితీ ఎస్సై ఆత్మహత్య

– ఉన్నతాధికారుల వేధింపులే కారణం – సుసైడ్‌నోట్‌లో మృతుడు రామకృష్ణా రెడ్డి సిద్ధిపేట,ఆగస్టు 17(జనంసాక్షి): క్రమశిక్షణకు మారుపేరుగా పోలీస్‌శాఖకు మంచిస్థానం ఉంది, అయితే క్రింది స్థాయిలో పనిచేసే …

ఎస్‌బీహెచ్‌ విలీనం వద్దు

హైదరాబాద్‌,ఆగస్టు 17(జనంసాక్షి): స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌(ఎస్‌బీహెచ్‌) విలీనాన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. …

డీఎంకే సభ్యులంతా సస్పెన్షన్‌

చెన్నై,ఆగస్టు 17(జనంసాక్షి): తమిళనాడు అసెంబ్లీ నుంచి డీఎంకే పార్టీకి చెందిన మొత్తం 89 మంది ఎమ్మెల్యేలను వారం రోజుల పాటు సస్పెండ్‌ చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై …

కొత్త జిల్లాలపై 10న అఖిలపక్షం

– సీఎం కేసీఆర్‌ నిర్ణయం హైదరాబాద్‌,ఆగస్టు 16(జనంసాక్షి):దసరా నుంచి కొత్త జిల్లాలను ఉనికిలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ పై చర్చించేందుకు …

కాశ్మీర్‌లో మరో నలుగురి మృతి

శ్రీనగర్‌,ఆగస్టు 16(జనంసాక్షి): జమ్ముకశ్మీర్‌లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. బుద్గాం జిల్లాలో భద్రతా సిబ్బంది, ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు యువకులు మృతిచెందారు. దీంతో గత నెల …