బిజినెస్

కొత్త రాష్ట్ర అవసరాలకనుగుణంగానే విధానాలు

14వ ఆర్థిక సంఘం పర్యటన నేపథ్యంలో సీఎం సమీక్ష హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి) : కొత్త రాష్ట్ర అవసరాలకు అనుగుణంగానే విధానాలు రూపొందించాలని అధికారులతో సీఎం …

నిజాంకు ధన్యవాదాలు

ఒత్తిళ్లకు లొంగలేదు తన దేశాన్ని మనదేశంలో కలిపాడు సెప్టెంబర్‌ 17 జాతి గర్వించదగ్గ దినం రాష్ట్ర ¬ంశాఖ మంత్రి నాయిని హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి) : …

టీఆర్‌ఎస్‌ మార్కు పాలన

దసరా నుంచి సంక్షేమ పథకాల అమలు షురూ వంద రోజుల్లో పనే చాలుగాలే చంద్రబాబు మస్తు పైసలు పంపిండు తెదెపాకు తెలంగాణలో నూకలు చెల్లినయి ముఖ్యమంత్రి కేసీఆర్‌ …

వాడిన కమలం

ఉప ఎన్నికల్లో బిజెపికి చుక్కెదురు మోడీ వంద రోజుల పాలనపై షాక్‌ సిట్టింగ్‌ సీట్లను కోల్పోయిన కమల దళం యూపీి, రాజస్థాన్‌లో భంగపాటు గుజరాత్‌లో మూడు మైనస్‌ …

సంక్షేమ దిశగా సర్కారు

మూడు మంత్రివర్గ ఉప సంఘాలు ఏర్పాటు రుణమాఫీ, రేషన్‌కార్డులు, సాగునీటి ప్రాజెక్టులపై కమిటీలు హరీశ్‌, ఈటెల, పోచారం సారథ్యం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 16 (జనంసాక్షి) : సంక్షేమ …

ఈ బంధం ధృఢమైనది

భారత్‌-చైనాల మధ్య బలమైన చారిత్రక, సాంస్కృతిక అనుబంధం నేటి నుంచి జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటన న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 16 (జనంసాక్షి) : భారత్‌-చైనాల మధ్య ధృఢమైన బంధం …

టాప్‌ 200 వర్శిటీల్లో భారత్‌కు చోటులేదు

ప్రథమ స్థానంలో మస్సాచుస్సెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ లండన్‌, సెప్టెంబర్‌ 16 (జనంసాక్షి) : ప్రపంచ టాప్‌ 200 యూనివర్సిటీల్లో భారత్‌లోని ఏ ఒక్క విశ్వవిద్యాలయానికి చోటు …

జయశంకర్‌సార్‌కు పద్మవిభూషణ్‌

పీవీకి భారతరత్న తెలంగాణ సర్కారు సిఫారస్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 15 (జనంసాక్షి) : దివంగత ఆచార్య జయశంకర్‌ సార్‌కు పద్మవిభూషణ్‌ పురస్కారం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి …

నేడే మెదక్‌ ఫలితం

పటాన్‌చెరు గీతం యూనివర్శిటీలో ఓట్ల లెక్కింపు భారీ బందోబస్తు ఏర్పాటు : కలెక్టర్‌ రాహుల్‌ బొజ్జా మెదక్‌, సెప్టెంబర్‌ 15 (జనంసాక్షి) : మెదక్‌ ఉప ఎన్నిక …

సీమాంధ్రులకు అభద్రతాభావమన్నది ట్రాష్‌

హైదరాబాద్‌లో వారు సురక్షితమే పుకార్లను ఖండించిన గవర్నర్‌ నరసింహన్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 15 (జనంసాక్షి) : హైదరాబాద్‌లో సీమాంధ్రులకు అభద్రతాభావం ఉందనడం అవాస్తవమని గవర్నర్‌ నరసింహన్‌ స్పష్టంచేశారు. …

తాజావార్తలు