బిజినెస్

సాంబశివుడు కుటుంబానికి 10 లక్షల సాయం

నల్లగొండ,మార్చి26(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ మాజీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మావోయిస్టు కొనపురి సాంబశివుడి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ. పది లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. చిట్యాలలో టీఆర్‌ఎస్‌ …

సేవ చేసే అవకాశం ఇవ్వండి

– అస్సోం ఎన్నికల సభలో మోదీ గువాహటి,మార్చి26(జనంసాక్షి):స్వాతంత్య్రం వచ్చినప్పుడు అసోం అత్యంత సంపన్నమైన రాష్ట్రంగా ఉండేదని, కానీ ఇప్పుడు ఆ రాష్ట్రం అత్యంత నిరుపేదగా మిగిలిపోయిందని ప్రధానమంత్రి …

నిధులు విడుదల చేయండి

– కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీకి ఈటల లేఖ హైదరాబాద్‌,మార్చి26(జనంసాక్షి):వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.450 కోట్ల గ్రాంట్‌ విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీకి …

సర్కారు ఏర్పాటు చేస్తాం

– గవర్నర్‌తో మెహబూబా ముఫ్తీ భేటీ శ్రీనగర్‌,మార్చి26(జనంసాక్షి):జమ్మూకాశ్మీర్‌ లో రెండు నెలల రాజకీయ అనిశ్చితికి బ్రేక్‌ పడింది. జమ్ముకాశ్మీర్‌ ప్రథమ మహిళా ముఖ్యమంత్రిగా పీడీపీ చీఫ్‌ మెహబూబా …

గ్రూప్‌- 2 రెండు నెలల వాయిదా

హైదరాబాద్‌,మార్చి26(జనంసాక్షి):  తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌-2 పరీక్షలు వాయిదా పడ్డాయి. ఏప్రిల్‌ 24, 25న జరగాల్సిన ఈ పరీక్షలను రెండు నెలలపాటు వాయిదా వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉద్యోగాల …

సిద్ధిపేటలో ఆరుగురు టీఆర్‌ఎస్‌ అభ్యర్ధుల ఏకగ్రీవం

సిద్ధిపేట,మార్చి25(జనంసాక్షి): సిద్ధిపేట మున్సిపాలిటీకి నామినేషన్ల ఉపసంహరణ గడువు శుక్రవారం ముగిసింది. పలువురు తమ నామినేషన్లను ఉపసం హరించుకున్నారు. ఆరు వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. 34 …

హెచ్‌సీయూ ఘటనపై జాతీయహక్కుల కమీషన్‌ సిరియస్‌

– సూమోటోగా కేసు నమోదు – చర్లపల్లి జైల్లో విద్యార్ధి నేతల పరామర్శలు ఢిల్లీ మార్చి25 (జనంసాక్షి): హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో విద్యార్థులకు నిత్యవసరాలైన ఆహారం, …

పాదాలు కడిగి ముద్దాడిన పోప్‌

వాటికన్‌ సిటీ మార్చి25 (జనంసాక్షి): ఈస్టర్‌ సందర్భంగా క్రైస్త్రవ పీఠాధిపతి పోప్‌ ఫ్రాన్సిస్‌  అసాధారణమైన ప్రేమను పంచి పెట్టారు. రోమ్‌ లో గురువారం  నిర్వహించిన కార్యక్రమంలో 12 …

డీఎంకేతో కాంగ్రెస్‌ చర్చలు పోత్తుపై ఆశలు

చెన్నై,మార్చి25 (జనంసాక్షి): తమిళనాట పొత్తు రాజకీయాలు ఊపందుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేతో సీట్ల సర్దుబాటుపై  కరుణానిధితో కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌ శుక్రవరాం చర్చించారు. అయితే ఇంకా …

నేనే ఏ దేశ పౌరసత్వం అడగలేదు – రాహుల్‌

న్యూఢిల్లీ,మార్చి25(జనంసాక్షి):  ఏ దేశంలోనూ పౌరసత్వం కోసం దరఖాస్తు పెట్టుకోలేదని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. లండన్‌ పౌరస్త్వం ఉందంటూ వచ్చిన ఆరోపణలపై రాహుల్‌ మండిపడ్డారు. …

తాజావార్తలు