జాతీయం

ద్వారకలో వైభవంగా కృష్ణాష్టమి

అప్పుడే మొదలైన సంబరాలు ద్వారక,ఆగస్ట20 (జనంసాక్షి):  శ్రీకృష్ణ జన్మాష్టమిని హిందువులు అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది కృష్ణ జన్మాష్టమి వచ్చే సోమవారం అంటే ఆగస్టు 26వ …

రాఖీ శుభాకాంక్షలతో సైకత శిల్పం

భువనేశ్వర్‌,ఆగస్ట్‌19 (జనం సాక్షి): సోదరి సోదరీమణుల పవిత్ర బంధవ్యానికి ప్రతీక రాఖీ పౌర్ణమి వేడుక. ఎంతో ఆప్యాయంగా తన సోదరుడికి రాఖీ కట్టి, నోరు తీపి చేసి …

మాజీ ఆర్మీ చీఫ్‌ సుందరరాజన్‌ కన్నుమూత

చెన్నై,ఆగస్ట్‌19 (జనం సాక్షి):  ఇండియన్‌ ఆర్మీ మాజీ చీఫ్‌ సుందరరాజన్‌ పద్మనాభన్‌ ఇకలేరు. 83 ఏళ్ల పద్మనాభన్‌ వృద్దాప్య సంబంధ అనారోగ్యంతో సోమవారం ఉదయం తమిళనాడు రాజధాని …

అత్యంత పిన్న వయసులో భారత ప్రధానిగా రాజీవ్‌

దేశంలో నవతరం నాయకుడిగా గుర్తింపు నేడు రాజీవ్‌ జయంతి న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి)40 ఏళ్ళ వయసులో భారత యువ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్‌గాంధీ బహుశా ప్రపంచంలోనే అతి …

కోల్‌కతా ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యుల ఆందోళన

విధులు బహిష్కరించి నిరసనలు..ధర్నాలు కేవలం ఎమర్జెన్సీ కేసులు మాత్రమే హాజరు న్యూఢల్లీి,ఆగస్ట్‌17  (జనం సాక్షి):  కోల్‌కతాలో జూనియర్‌ డాక్టర్‌పై హత్యాచారం ఘటన దేశ వ్యాప్తంగా కాకరేపుతోంది. కోల్‌కతాలో …

మైసూర్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ స్కాం

ఇరుకున్న పడ్డ సిఎం సిద్దరామయ్య ప్రాసిక్యూట్‌ చేసేందుకు గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ ఆమోదం బెంగళూరు,ఆగస్ట్‌17(జనం సాక్షి): మైసూర్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ స్కాం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి …

రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌తో ఫాక్స్‌కాన్‌ ఛైర్మన్‌ భేటీ

అరగంట పాటు వివిధ అంశాలపై చర్చ ఫోర్త్‌ సిటీ ఏర్పాటుపై సుదీర్ఘ చర్చ పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్‌కాన్‌ సానుకూలత న్యూఢల్లీి,ఆగస్ట్‌16 (జనంసాక్షి ): సీఎం రేవంత్‌రెడ్డి ఎక్కిడికి వెళ్లినా …

జమ్మూ కాశ్మీర్‌లో పెరుగుతున్న ఉగ్రవాద కేసులు

ఉగ్రవాదులతో పోరాడేందుకు ‘స్పెషల్‌ 19’ టీమ్‌ న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి ): జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద కేసులు పెరుగుతున్నాయి. గత 78 రోజుల్లో లోయలో 11 దాడులు జరిగాయి. ఆ తర్వాత …

నేడు దేశవ్యాప్తంగా 24 గంటల పాటూ వైద్య సేవలు బంద్‌

ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ప్రకటన న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి ): కోల్‌కతాలోని ఆర్‌జి కర్‌ ఆసుపత్రిలో 31 ఏళ్ల జూనియర్‌ డాక్టర్‌ అత్యాచారం, హత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. జూనియర్‌ డాక్టర్‌ …

ప్రపంచకప్‌ మేం నిర్వహించలేం..

ఐసీసీకి ఊహించని షాక్‌ ఇచ్చిన జైషా న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి ): మహిళల టీ20 ప్రపంచకప్‌ బంగ్లాదేశ్‌లో జరగనుంది. అయితే, ప్రస్తుతం బంగ్లాతో పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. దీంతో బంగ్లా …