జాతీయం

బాలికకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం

కేరళలో ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన బాలిక ఫిర్యాదుతో నలుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు తిరువనంతపురం,అక్టోబర్‌20 జనంసాక్షి :  కేరళలో దారుణం జరిగింది. 17 ఏండ్ల బాలికపై నలుగురు యువకులు …

భారత్‌ వచ్చే ప్రయాణికులకు మార్గదర్శకాలు జారీ

కోవిడ్‌ సర్టిఫికేట్‌ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు న్యూఢల్లీి,అక్టోబర్‌20 జనంసాక్షి :  భారతదేశానికి వచ్చే ప్రయాణికుల కోసం ప్రయాణ మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. ప్రయాణికులు తప్పనిసరిగా నెగెటివ్‌ ఆర్‌టీ`పీసీఆర్‌ …

ఎఐడిఎంకెతో శశికళకు సంబంధం లేదు

తేల్చి చెప్పిన మాజీ సిఎం పళనిస్వామి చెన్నై,అక్టోబర్‌20 జనంసాక్షి :  ’అమ్మ’ జయలలిత స్నేహితురాలు వీకే శశికళకు ఏఐఏడీఎంకేతో ఎటువంటి సంబంధం లేదని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడపాడి …

ఆర్యన్‌ ఖాన్‌కు మళ్లీ చుక్కెదురు

బెయిల్‌ ఇవ్వడానికి నిరాకరించిన కోర్టు ముంబై,అక్టోబర్‌20 జనంసాక్షి : క్రూయిజ్‌ షిప్‌లో జరిగిన డ్రగ్స్‌ పార్టీలో దొరికిన బాలీవుడ్‌ నటుడు షారూక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌కు బెయిల్‌ …

లఖీంపూర్‌ ఖేరీ ఘటనపై సుప్రీంలో విచారణ

తదుపరి విచారణ వచ్చే బుధవారానికి వాయిదా న్యూఢల్లీి,అక్టోబర్‌20 ( జనం సాక్షి ): ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్‌ ఖేరీ ఘటనపై బుధవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో …

దశాబ్దాల ప్రజల కల నెరవేరింది

బౌధ్ధ తీర్థయాత్రికులకు అందుబాటులో కుశీనగర్‌ అంతర్జాతీయ విమనాశ్రయ ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ లక్నో,అక్టోబర్‌20 (జనంసాక్షి ) : దశాబ్దాల ఆశలు, అంచనాలకు సాకారమే కుషీనగర్‌ అంతర్జాతీయ విమాశ్రయమని …

డెల్టా వేరియంట్‌లో కొత్త మ్యుటేషన్‌

ఆందోళన చెందుతున్న బ్రిటన్‌ వాసులు లండన్‌,అక్టోబర్‌20 (జనంసాక్షి ) : కరోనా వైరస్‌ మరో మార్పు సంతరించుకొంది! ఉత్పరివర్తనాల కారణంగా డెల్టా వేరియంట్‌లో కొత్త మార్పులు చోటుచేసుకున్నాయి. …

ప్రత్యర్థుల పనిపట్టేందుకే దర్యాప్తు సంస్థలా ?

శరద్‌ పవార్‌ ఆరోపణల్లో ఆంతర్యం కెసిఆర్‌ ప్రశ్నలకు బిజెపి సమాధానం ఇచ్చేనా న్యూఢల్లీి,అక్టోబర్‌20( (జనం సాక్షి)): విపక్ష పార్టీ నేతలను కేసుల్లో ఇరికిస్తున్నారని, దర్యాప్తు సంస్థలను తమకు అనుకూలంగా …

ఉత్తర ఖండ్‌లో విరిగిపడిన కొండచరియలు

డెహ్రాడూన్‌: ఉత్తర ఖండ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం బీభత్సాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికే నైనిటాల్‌, తపోవన్‌, చంద్రబాగా నదులు నిండుకుండను తలపిస్తున్నాయి. అనేక చోట్ల రోడ్లపై కొండచరియలు విరిగిపడుతున్నాయి. …

ఉత్త‌రాఖండ్‌లో వ‌ర్షాలు.. 16 మంది మృతి

డెహ్రాడూన్‌: ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీతోపాటు రాజస్తాన్, పశ్చిమ బెంగాల్, హరియాణా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌తోపాటు దక్షిణాదితన తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలోనూ సోమవారం ఎడతెరిపిలేని వర్షాలు బెంబేలెత్తించాయి. …