జాతీయం

8 జట్లతో లీగ్‌ జరగడం ఇదే చివరిసారి

బీసీసీఐ ట్రెజరర్‌ అరుణ్‌ ధుమాల్‌ ముంబై,ఆగస్ట్‌19(జనం సాక్షి): ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 2021 రెండో దశకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నామని, 8 జట్లతో లీగ్‌ జరగడం ఇదే …

అందరి చూపు పాక్‌ ఇండియా మ్యాచ్‌ పైనే

న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి): సాధారణంగా భారత్లో క్రికెట్‌ అంటే ఏ రేంజిలో క్రేజ్‌ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం భారత్లో ఎన్నో రకాల క్రీడలు ఉన్నప్పటికీ అటు …

టీ20 వరల్డ్‌కప్‌కి ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి): అక్టోబర్‌ 17 నుంచి ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్‌కప్‌ కోసం టోర్నీలో పాల్గొనే అన్ని దేశాలు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. సెప్టెంబర్‌ 10లోగా అన్ని …

సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న హసీన్‌ జహాన్‌ బోల్డ్‌ ఫోటో

న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి):టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ భార్య హసీన్‌ జహాన్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ …

ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో అఫ్గాన్‌ యుద్ధ జాగిలాలు

ఛత్తీస్‌గఢ్‌,ఆగస్ట్‌19(జనం సాక్షి): అఫ్గానిస్థాన్‌ జాగిలాలు ఛత్తీస్‌ గఢ్‌ అడవుల్లో హల్‌ చల్‌ చేయనున్నాయి. ఏంటీ అఫ్గానిస్థాన్‌ మొత్తం తాలిబన్ల చేతిలో చిక్కి సంక్షోభంలో కూరుకుపోతే అఫ్గాన్‌ జాగిలాలు …

ఆఫ్ఘనిస్థాన్‌ ప్రజలతో చారిత్రక మైత్రి కొనసాగుతుంది

విదేశాంగ మంత్రి డాక్టర్‌ ఎస్‌. జైశంకర్‌ న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి): ఆఫ్ఘనిస్థాన్‌ ప్రజలతో చారిత్రక మైత్రి కొనసాగుతుంది: విదేశాంగ మంత్రి డాక్టర్‌ ఎస్‌. జైశంకర్‌ ఆఫ్ఘనిస్థాన్‌ తాలిబన్లు ఆక్రమించిన …

ప్రధాని మోదీని కలువనున్న నితీష్‌

పాట్నా,ఆగస్ట్‌19(జనం సాక్షి): కులాలవారిగా జనగణన జరగాలనే డిమాండ్‌పై చర్చించేందుకు బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్‌ కోరారు. సోమవారంనాడు ప్రధానితో సమావేశం కానున్నారు. ఈవిషాయన్ని …

ఎయిర్‌ ఇండియా విమానానికి బెదిరింపు కాల్‌

కోల్‌కతా,ఆగస్ట్‌19(జనం సాక్షి): పశ్చిమ బెంగాల్‌ కోల్‌కతాలోని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎయిర్‌ ఇండియా కార్యాలయానికి బుధవారం రాత్రి బెదిరింపు వచ్చింది. రాత్రి 7 గంటల …

యూపీ, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఫేక్‌ ఓటర్‌ ఐడెంటిటీ కార్డుల జారీ.. పలువురి అరెస్ట్‌

ఉత్తరప్రదేశ్‌ ,ఆగస్ట్‌19(జనం సాక్షి): యూపీ, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఫేక్‌ ఓటర్‌ ఐడెంటిటీ కార్డుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది..ఎన్నికల కమిషన్‌ వెబ్‌ సైట్‌ ని హ్యాక్‌ చేసి కొంత సొమ్ముకు …

బెంగాల్‌లో హింసపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించిన కల్‌కత్తా హైకోర్టు

కోల్‌కతా,ఆగస్ట్‌19(జనం సాక్షి): పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై సీబీఐ, సిట్‌ దర్యాప్తు చేపట్టాలని కలకత్తా హైకోర్టు గురువారం ఆదేశించింది. ఎన్నికల …