జాతీయం

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఆఫ్ డేట్స్

హైదరాబాద్:జూన్ 04 మల్కాజిగిరి: ఈటల రాజేందర్ బీజేపీ 05,472 ఆధిక్యం మెదక్‌: రఘునందన్‌ రావు (బీజేపీ) 1731 ఆధిక్యం నాగర్‌ కర్నూల్‌: మల్లు రవి (కాంగ్రెస్) 18,655 …

తమిళనాడులో దూసుకుపోతున్న డీఎంకే కూటమి

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు  కొనసాగుతున్నది. దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి 293 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, ఇండియా బ్లాక్‌ 214 సీట్లలో, ఇతరులు 29 స్థానాల్లో …

బెంగాల్ ప్ర‌జ‌లు అధికార‌ తృణ‌మూల్ కాంగ్రెస్‌కే మ‌ద్ద‌తు

 కోల్‌క‌తా : ప‌శ్చిమ బెంగాల్‌లో ఎగ్జిట్ పోల్స్ త‌ల‌కిందులు అయ్యాయి. బెంగాల్ ప్ర‌జ‌లు అధికార‌ తృణ‌మూల్ కాంగ్రెస్‌కే మ‌ద్ద‌తు తెలిపారు. మొత్తం 42 స్థానాలు ఉన్న బెంగాల్‌లో …

గాంధీనగర్ నుంచి అమిత్ షా ఘన విజయం

5 లక్షల పైచిలుకు ఓట్లు సాధించిన అమిత్ షా ఎన్డీఏ కూటమి ఖాతాలో మొదటి సీటు కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా ఘన …

అమేథీలో స్మృతి ఇరానీ వెనుకంజ

అమేథీలో కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీలాల్‌కు 13 వేల ఓట్ల ఆధిక్యం స్మృతి ఓటమి పక్కా అని చెబుతున్న ట్రెండ్స్ ఆశలు పెట్టుకున్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. …

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు..

ముంబయి: ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాల నేపథ్యంలో సోమవారం సరికొత్త రికార్డులు సృష్టించిన స్టాక్‌ మార్కెట్లు  నేడు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో …

పోటీ చేసిన 2 స్థానాల్లో రాహుల్ గాంధీ సూపర్ లీడ్

కేంద్రంలో టఫ్ ఫైట్ నడుస్తోంది. ఎగ్జిట్ పోల్ అంచనాలను తలకిందులు చేస్తూ.. ఇండియా కూటమి మెరుగైన ప్రదర్శన చేస్తుంది. ప్రస్తుంతం ఇండియా కూటమి 297 స్థానాల్లో ఆధిక్యంలో …

సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌లలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్

అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్ల‌డికానున్నాయి. ఆదివారం ఉదయం నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద …

నేడు కాంగ్రెస్ అభ్యర్థులతో రాహుల్ గాంధీ, ఖర్గే కీలక భేటీ

జూన్ 4న కౌంటింగ్‌కు సన్నద్ధత, వ్యూహాలపై చర్చ అభ్యర్థులకు సూచనలు చేయనున్న పార్టీ అధిష్ఠానం   లోక్‌సభ ఎన్నికలు-2024లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మరోసారి అధికారంలోకి రాబోతోందని …

నా మాటలను గుర్తుపెట్టుకోండి!. నేను గుండు చేయించుకుంటా

మోదీ మళ్ళీ ప్రధాని అయితే : ఆప్‌ నేత సోమనాథ్ భారతి   నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కాబోరన్న ఆప్ నేత బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలు …

తాజావార్తలు