జాతీయం

సోనియా ఇంటి ముట్టడికి యత్నం

న్యూఢిల్లీ : ఐదేళ్ల బాలికపై అత్యాచార ఘటనకు నిరసనగా కొనసాగుతున్న ఆందోళనలతో దేశరాజధాని అట్టుడుకుతుంది. వేలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. సోనియాగాంధీ ఇంటిని ముట్టడించేందుకు …

ఎంపీలు పార్టీని వీడరు : డిప్యూటీ సీఎం దామోదర

న్యూఢిల్లీ : రాష్ట్రంలో పార్టీ స్థితిగుతులను సోనియాకు వివరించినట్టు డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా తెలిపారు. తెలంగాణ అంశంపై సోనియాగాంధీ తో చర్చించానని ఆయన చెప్పారు. తెలంగాణ …

కాంగ్రెస్‌ తెలంగాణ ఇవ్వదు : రాజ్‌నాథ్‌

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇవ్వదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. ఉద్యమానికి మద్దతు ఎప్పూడు ఉంటుందని ఆయన చెప్పారు. జంతర్‌ మంతర్‌ …

అద్వాని నివాసంలో ఎన్డీఏ భేటీ

న్యూఢిల్లీ : ఎల్‌కే అద్వానీ నివాసంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు సమావేశమయ్యారు.బీబేపీ నేతలు రాజ్‌నాథ్‌సింగ్‌ ,సుష్మస్వరాజ్‌ ,అరుణ్‌జైట్లీ, జేడీ (యూ)జాతీయ అధ్యక్షుడు శరద్‌యాదవ్‌ ఈ సమావేశానికి …

నిలకడగా ఉన్న బాలిక ఆరోగ్యం

న్యూఢిల్లీ: దేశరాజధాని నగరంలో అత్యాచారానికి గురైన ఐదేళ్ల బాలిక ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉంది. బాలిక ఐసీయూలో లేదని అయితే ఆరోగ్యస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు ఎయిమ్స్‌ వైద్యవర్గాలు తెలిపాయి. …

పద్మ అవార్డులను అందజేచేసిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ: పద్మ అవార్డు గ్రహీతలకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అవార్డులను అందజేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పద్మవిభూషణ్‌ , పద్మ భూషణ్‌, పద్మశ్రీ అవార్డులను గ్రహీతలకు …

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌

కోల్‌కతా: ఐపీఎల్‌-6లో చెన్నైసూపర్‌కింగ్స్‌- కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ ప్రారంభం కానుంది. టాస్‌ గెలిచిన నైట్‌రైడర్స్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది.

అత్యాచార ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నా భాజపా నేతలు

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో చిన్నారిపై అత్యాచార ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉందని భాజపా సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు అన్నారు. ఈ అత్యాచార ఉదంతంపై పార్లమెంట్‌ …

మరోసారి దద్దరిల్లిన ఢీల్లీ

న్యూటీల్లీ, జనంసాక్షి: ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం ఘటనతో దేశ రాజధాని ఢిల్లీ మరోసారి దద్దరిల్లింది. యువత మహిళా సంఘాల ఆందోళనలు, నిరసనలతో అట్టుడికిపోతోంది. బాధితురాలి మృతిదేహం వుంచిన …

ఆందోళనలతో దద్దరిల్లిన దేశ రాజధాని

న్యూఢీల్లీ, జనంసాక్షి : చిన్నారి అత్యాచార ఘటనపై ఢీల్లీ ప్రజల తీవ్రంగా స్పందించారు. ఈ దుర్ఘటనను నిరసిస్తూ వరుసగా రెండోరోజు కూడా ఆందోళనలను చేపటంటడంతో రాజధాని దద్దరిల్లిపోయింది. …