జాతీయం

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి, జనంసాక్షి: స్టాక్‌ మార్కెట్లు ఉదయం నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 56 పాయిట్లకు పైగా నష్టపోయింది. నిప్టీ 19 పాయింట్లకు పైగా నష్టంతో కొనసాగుతోంది.

మూడో జాబితా ప్రకటించిన కర్ణాటక బీజేపీ

బెంగళూరు, జనంసాక్షి: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు గడువు దగ్గర పడుతుండటంతో పార్టీలు తమ అభ్యర్థులతో జాబితాను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే రెండు జాబితాలను విడుదల చేసి …

నష్టాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 56 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ 18 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.

గాయకుడు పీబి శ్రీనివాస్‌ కన్నుమూత

చైన్నై : దక్షిణాది నిసీ పరిశ్రమ యావత్తు చిన్నబోయింది. ప్రముఖ గాయకుడు పీబీ శ్రీనివాస్‌ ఇకలేరు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం …

రన్‌వే నుంచి జారిన విమానం

జకార్తా,  జనంసాక్షి: ఇండోనేషియాలోని బాలి ద్వీపంలోని విమానాశ్రయంలో ల్యాండింగ్‌ అవుతున్న లయన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం రన్‌వేపై నుంచి జారి సముద్రంలోకి దూసుకుపోయింది. ఆ సమయంలో విమానంలో …

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరు మంత్రులు

చైన్నె, జనంసాక్షి: తమిళనాడులోని తిరుచిరాపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మంత్రులు గాయపడినట్టు తమిళనాడు పోలీసులు తెలిపారు. స్పీడ్‌బ్రేకర్‌ను గమనించిన కార్యడ్రైవర్‌ సడన్‌బ్రేక్‌ వేయడంతో కారులో …

ఘనంగా ‘విషు’ సంబరాలు

తిరువనంతపురం, జనంసాక్షి: కేరళలో నూతనసంవత్సరాది ‘విషు’ వేడుకలు ఘనంగా జరగుతున్నాయి. కేరళలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మళయాళీలు ఈ పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. కేరళలోని ప్రధాన నగరాలైన …

రెండు రోజుల పాటు జరగనున్న జనతాదళ్‌ సమావేశం

న్యూఢీల్లీ, జనంసాక్షి: జనతాళ్‌ యునైటెడ్‌కు చెందిన అగ్రశ్రేణి నేతల సమావేశం ప్రారంభమయింది. రెండు రోజులు పాటు జరగనున్న ఈ సమావేశాల్లో భాజపాతో పొత్తుపై చర్చించనున్నట్టు తెలియవచ్చింది. వచ్చే …

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్‌

ముంబయి, జనంసాక్షి: ఐపీఎల్‌-6లో భాగంగా ముంబయి ఇండియన్స్‌, పుణె వారియర్స్‌ జట్ల మధ్య ఇవాళ మ్యాచ్‌ జరుగుతుంది.ఈ మ్యాచ్‌ మంబయి ఇండియన్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. …

పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు

చత్తీస్‌గఢ్‌, జనంసాక్షి: బీజాపూర్‌ జిల్లా బాషగూడ అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్‌ జవాన్లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను జగదల్‌పూర్‌ ఆసుపత్రికి …