నష్టాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం
ముంబయి :స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి, ఆరంభంలో సెన్సెక్స్ 16 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిప్టీ 6 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.
ముంబయి :స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి, ఆరంభంలో సెన్సెక్స్ 16 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిప్టీ 6 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.
ముంబై, జనంసాక్షి: స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలోనే సెన్సెక్స్ 16 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ ఆరు పాయింట్లకు పైగా నష్టాన్ని చవిచూసి కొనసాగుతోంది.
మంబయి : స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 16 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ 6 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.