జాతీయం

థానే ఘటనలో మరో ఐదుగురి అరెస్టు

ముంబయి : థానేలో ఏడంతస్తుల భవంతి కూలిన ఘటనలో మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. సహాయ మున్సీపల్‌ కమిషనర్‌, ఎన్సీపీ కార్పొరేటర్‌ అరెస్టయిన వారిలో ఉన్నారు. …

న్యాయస్థానాల్లో మౌలిక వసతులు లేవు

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అల్తమన్‌ కబీర్‌ న్యూఢీల్లీ : దేశంలో చాలా న్యాయస్థానాల్లో సరైన మౌలిక వసతులు లేవని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌ అల్తమన్‌ …

రాజ్యాంగ పరిరక్షణకు పటిష్ఠమైన చట్టాలు అవసరం : ప్రధాని

న్యూఢిల్లీ : దేశంలో అత్యున్నత రాజ్యాంగ పరిరక్షణకు పటిష్ఠమైన చట్టాలు అవసరమని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సమావేశంలో భాగంగా …

విద్యార్థులను ఆందోళకు గురిచేసిన ఇన్విజిలేటర్లు

తిరుపతి : జేఈఈ పరీక్ష ప్రారంభించే చివరిక్షణంలో పరీక్షా కేంద్రంలోని ఇన్విజిలేటర్లు విద్యార్థులను ఆందోళనకు గురిచేశారు. హాల్‌ టిక్కెట్స్‌ జిరాక్స్‌ కాపీ కావాలన్నారు. జిరాక్స్‌ కాపీ కోసం …

లక్ష్మీశ్రీనివాసరావు కేసు 18కి వాయిదా

న్యూఢిల్లీ : భార్య, పిల్లలు హత్య కేసులో ప్రధాన నిందితుడు అక్ష్మీనివాసరావును సిఐడి అధికారులు పాటియాల కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఈ కేసు విచారణను ఈనెల 18కి …

ఢిల్లీలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

న్యూఢిల్లీ, జనంసాక్షి: బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. ఇవాళ జరిగిన పార్టీ వ్యవస్థాపక దినోత్సవంలో పార్టీ జాతీయ అధక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌, సీనియర్‌ నేత …

థానే ఘటనలో ఇంకా ఎవరిని అరెస్టు చేయని పోలీసులు

ముంబయి: థానేలో ఏడంతస్తుల భవంతి కూలిన ఘటనలో బిల్డర్లు సలీల్‌. ఖలీల్‌ మదార్‌పై 304 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ …

పర్యాకుడి చేతిలో మహిళ ఆత్మహత్య

శ్రీనగర్‌ : ప్రముఖ పర్యాటక ప్రాంతం దాల్‌ సరస్సులో ఓ హోన్‌టులో బ్రిటన్‌కు చెందిన మహిళ హత్యకు గురైంది. డచ్‌ పర్యాటకుడి చేతిలో మహిళ హత్యకు గురైనట్లు …

శ్రీనగర్‌లో విదేశీ పర్యాటకురాలి మృతుదేహం లభ్యం

శ్రీనగర్‌, జనంసాక్షి: శ్రీనగర్‌లో ఓ విదేశీ పర్యాటకురాలి శవం లభ్యమైంది. ప్రముఖ పర్యాటక స్థలం హౌజ్‌బోటులో బ్రిటన్‌కు చెందిన ఓ యువతి శవాన్ని కనుగొన్నారు. ఆమెను హత్య …

67 కు చేరిన థానే మృతుల సంఖ్య

థానే, జనంసాక్షి: మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఏడంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 67కు చేరింది. నిన్న రాత్రి మరో నాలుగు మృతుదేహాలను శిథిలాల నుంచి …