జాతీయం

పూటకోమాట ! తెలంగాణపై ‘నెల’ తప్పిన కాంగ్రెస్‌ను సడక్‌ బంద్‌తో సత్తాచాటుదాం : కోదండరామ్‌

మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 12 (జనంసాక్షి) : పూటకోమాట చెప్తూ తెలంగాణపై నెల తప్పిన కాంగ్రెస్‌ పార్టీకి, యూపీఏ ప్రభుత్వానికి సడక్‌బంద్‌తో ఈ ప్రాంత ప్రజల సత్తా చాటు …

సోనియాకు లేఖ రాసిన కురియన్‌

న్యూఢిల్లీ : సూర్యనెల్లి సామూహిక అత్యాచారం కేసుకు సంబంధించి తాజాగా చోటుచేసుకున్న పరిస్థితుల నేపథ్యంలో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ పి. జె. కురియన్‌ పార్టీ అధినేత్రి సోనియా …

ఆధార్‌ గడువు పొడగించాలని చమురు సంస్థలకు ఆదేశం: పనబాక

న్యూఢిల్లీ : గ్యాస్‌ సబ్పిడీ కోసం ఆధార్‌ అనుసంధానం గడువు పొడగించాలని చమురు సంస్థలకు ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి పనబాక …

స్వల్పంగా పెరిగిన రిటైల్‌ ద్రవ్యోల్బణం

న్యూఢిల్లీ : రిటైల్‌ ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగింది. జనవరిలో 10.56 నుంచి 10.79 శాతానికి ఇది పెరిగిందని అధికారులు తెలిపారు. డిసెంబర్‌లో పారిశ్రామికోత్పత్తి 0.6 శాతంగా నమోదైంది. …

శవమివ్వలేదు బొంద చూపండి కన్నీటి నివాళులర్పిస్తాం

అఫ్జల్‌గురు కుటుంబ సభ్యుల అభ్యర్థన శవమివ్వలేదు బొంద.. న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 (జనంసాక్షి) : మృతదేహం ఇవ్వలేదు, శవాన్ని పూడ్చిపెట్టిన చోటైనా చూపండి కన్నీటితో నివాళులర్పిస్తామని అఫ్జల్‌ …

ఎవరన్నారు తెలంగాణ ముగిసిన అధ్యాయంమని

చర్చలు కొనసాతున్నాయి అఫ్జల్‌ గురు  ఉరి రాజకీయ నిర్ణయం కాదు నిబందనలమేరకే అమలు : షిండే న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 (జనంసాక్షి): తెలంగాణ అంశం ముగిసిన అధ్యాయం …

స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 40 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 9 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

శాశ్వత పరిష్కారం కోసం కృషిచేస్తున్నారు: బొత్స

ఢిల్లీ : సున్నితమైన తెలంగాణ అంశం పై శాశ్వత పరిష్కారం కోసం కృషిచేస్తున్నారని పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ తెలిపారు. అధిష్ఠానం పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన …

చిత్రావతి నదిపై అక్రమ ప్రాజెక్టులపై సుప్రీంలో నిజదావా

న్యూఢిల్లీ : చిత్రావతి నదిపై కర్ణాటక అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్‌ నిజదావా దాఖలు చేసింది. ప్రాజెక్టుల నిర్మాణం వల్ల పరగోడు రిజర్వాయర్‌కు నీటి నిల్వ …

దిగ్విజయ్‌తో బొత్స భేటీ

న్యూఢిల్లీ :పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో నేతలు చర్చిస్తున్నట్లు …