జాతీయం

చైనా ఉత్పత్తులపై యాంటీడంపింగ్‌ సుంకం విధింపు

న్యూఢల్లీి,డిసెంబరు 26(జనంసాక్షి):చైనాకు భారత్‌ మరోసారి గట్టి షాక్‌ ఇచ్చింది. స్థానిక ఉత్పత్తిదారుల ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉండటానికి చైనా నుంచి చౌక ధరలకు దిగుమతి అవుతున్న ఐదు రకాల …

ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు బూస్టర్‌డోస్‌

` 15`18 ఏళ్ల వారికి జనవరి 3 నుంచి టీకాల పంపిణీ ` ఒమిక్రాన్‌ నివారణకు టీకాలు,జాగ్రత్తలే మందు.. ` ఔషధాలకు ఎలాంటి కొరత లేదు ` …

పంజాబ్‌ ఎన్నికల బరిలో రైతు సంఘాలు

` ఎన్నికల కోసం సంయుక్త సమాజ్‌ మోర్చా ఏర్పాటు చండీగఢ్‌,డిసెంబరు 25(జనంసాక్షి):వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా పోరాడిన రైతు సంఘాలు ఇప్పుడు ఎన్నికల బరిలో దిగేందుకు …

నాలుకా..తాటిమట్టా..

వ్యవసాయచట్టాలు మళ్లీ తెస్తాడట! ` కేంద్రమంత్రి తోమర్‌ వ్యాఖ్యలు ` ఒక అడుగు వెనక్కి వేశామే తప్ప వెనకడుగు వేయలేదని వెల్లడి ముంబై,డిసెంబరు 25(జనంసాక్షి):సాగుచట్టాలపై కేంద్రమంత్రి తోమర్‌ …

విశ్వం పుట్టుక ఛేదించేందుకు నింగిలోకి దూసుకెళ్లిన జేమ్స్‌ వెబ్‌స్పేస్‌ టెలిస్కోప్‌

` ఖగోళ శాస్త్రంలో అంతులేని ప్రశ్నలకు దొరకనున్న జవాబు ` సంయుక్తంగా రూపొందించిన అమెరికా, ఐరోపా, కెనడా అంతరిక్ష పరిశోధన సంస్థలు ` 5 నుంచి 10 …

ఒమిక్రాన్‌ అధ్యయానికి పదిరాష్ట్రాలకు కేంద్ర బృందాలు

దిల్లీ,డిసెంబరు 25(జనంసాక్షి):దేశంలో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ నానాటికీ విస్తరిస్తోంది. ఇప్పటికే 17 రాష్ట్రాలకు ఈ వేరియంట్‌ పాకగా.. 400లకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర …

గంగానదిని శవాలతో నింపారు

` సగంకాలిన శవాలు,కుళ్లిన మృతదేహాలు కొట్టుకొట్టుస్తున్నాయి ` ‘క్లీన్‌ గంగ’ జాతీయ పథకం డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా వెల్లడి దిల్లీ,డిసెంబరు 25(జనంసాక్షి): కరోనా సెకెండ్‌ …

 దేశవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్‌

న్యూఢల్లీి,డిసెంబర్‌25(జనం సాక్షి): దేశ వ్యాప్తంగా క్రిస్మస్‌ వేడుకలు అంబరాన్నంటాయి. చర్చిలన్నీ పండగ కళను సంతరించుకున్నాయి. భక్తులంతా అర్థరాత్రి నుంచే వేడుకల్లో పాల్గొంటున్నారు. కర్ణాటకలోని బెంగళూరులో అన్ని చర్చిల్లో …

తెలంగాణ బియ్యం తెలంగాణ ప్రజలకే అమ్మొచ్చు

ఢల్లీిలో పారబోసే బదులు కిలో పదికి అమ్మితే పేదలకు మేలు బియ్యంపై రాజకీయాలు మాని రైతుల సమస్య తీర్చాలి హైదరాబాద్‌,డిసెంబర్‌25(జనం సాక్షి): బియ్యం సేకరణపై టిఆర్‌ఎస్‌ నేతల …

బిజెపికి ప్రతిష్టగా మారిన యూపి ఎన్నికలు

యూపి ప్రచారంపై ప్రధాని మోడీ ఫోకస్‌ ఎన్నికల్లో గెలిస్తేనే కమలానికి వికాసం లక్నో,డిసెంబర్‌25(జనం సాక్షి): ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతాపార్టీ మరోమారు విజయం సాధించడం మోడీకి అవసరం. ప్రధానిగా …