వార్తలు

ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక వేత్త ఆగాఖాన్‌ కన్నుమూత

బిలియనీర్‌, పద్మవిభూషణ్‌ గ్రహీత, ప్రపంచ ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక గురువు ఆగాఖాన్‌ (88) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆగా ఖాన్‌ ఫౌండేషన్‌ ట్విట్టర్ ఎక్స్‌లో ప్రకటించింది. ఆయన …

భారతదేశంలో ఆధార్ కార్డు జారీ చేయని ఏకైక రాష్ట్రం ఏంటో తెలుసా..

భారతదేశంలో పౌరులకు ఆధార్ కార్డు జారీ చేయబడని ఒక రాష్ట్రం ఉంది. ఆ రాష్ట్రం ఏంటంటే జమ్మూ కాశ్మీర్. ఆ రాష్ట్రంలో ఆధార్ కార్డు జారీ చేయకపోవడానికి …

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు ఈనెల నుంచే బియ్యం పంపిణీ.. కోటా బియ్యం కేటాయింపు..!!

తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డులకు బియ్యం పంపిణీకి రంగం సిద్ధమైంది. గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా మండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసి గ్రామ సభల …

 14-16 వయసు పిల్లల్లో 34 శాతం మందికి సొంత స్మార్ట్‌ఫోన్‌ ఉందన్న అసర్ రిపోర్ట్

*8వ తరగతి చదివే విద్యార్థులు 2వ తరగతి పాఠం చదవలేకతున్నారు’ * ప్రభుత్వ బడులపై సర్వేలో విస్తుపోయే నిజాలు..! * రాష్ట్రంలో పరిస్థితులపై అసర్‌ సర్వే * …

రాష్ట్రంలో కొత్తగా ఉన్నత విద్య కమిషనరేట్ ఏర్పాటు!

AP : ఉన్నత విద్యామండలికి ఉన్న కొన్ని అధికారాలు తగ్గించి.. కొత్తగా ఉన్నత విద్య కమిషనరేట్ను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇప్పటి వరకు ఉన్నత విద్యామండలి, …

తిరుపతి రింగ్ రోడ్డుపై ఘోరం…

తిరుపతి జిల్లా నాయుడుపేటవద్ద నాయుడుపేట నుండి తిరుపతికి ఇటీవల కొత్తగా నిర్మించిన.. రింగ్ రోడ్డుపై.. నేటి తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది… నాయుడుపేట రాజగోపాల్ పురానికి …

దివంగత రతన్ టాటా యువ స్నేహితుడు టాటా మోటార్స్‌లో కీలక పదవి

చివరి దశలో రతన్ టాటా కేర్ టేకర్‌గాా వ్యవహరించిన శంతను నాయుడు టాటా మోటార్స్‌లో స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ జనరల్ మేనేజర్‌గా నియామకం ఇప్పుడు నేనూ నా తండ్రిలా …

వాటా ఆస్తి కోసం.. హత్య

మరిదిని హత్య చేసిన వదిన..  వికారాబాద్ : మరిదిని చంపితే అతని వాటా ఆస్తి తమకు వస్తుందని హత్య చేయించింది ఓ వదిన. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లా …

‘ఒక్క సిరీస్‌ ఫలితం మా జట్టు ఫామ్‌ను చూపించదు: వైస్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌

నాగ్‌పూర్‌: ఆ్రస్టేలియాతో ఇటీవల జరిగిన బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో భారత్‌ 1–3 తేడాతో పరాజయం పాలైంది. దాంతో జట్టులో ప్రధాన ఆటగాళ్ల ప్రదర్శనపై పలు రకాల విశ్లేషణలు …

ముంబయి విజయంలో భాగస్వాములు కావాలి.. సంజయ్‌ పాటిల్

 బీసీసీఐ ఆదేశాల మేరకు భారత స్టార్ క్రికెటర్లు దేశవాళీ బరిలోకి దిగారు. రంజీ ట్రోఫీ గ్రూప్‌ స్టేజ్‌లో ఆడారు. వీరిలో రవీంద్ర జడేజా, శుభ్‌మన్‌ గిల్ మాత్రమే …