వార్తలు

అక్రమ వలసదారుల్లో గుబులు

` వారిపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్‌ ` తనిఖీల్లో గురుద్వారాలను సైతం వదలని అమెరికా అధ్యక్షుడు ` తొలుత వ్యతిరేకించినా.. మోకరిల్లిన కొలంబియా న్యూయార్క్‌(జనంసాక్షి):చెప్పినట్టుగానే అక్రమ వలసదారులపై …

ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి..

న్యూఢల్లీి(జనంసాక్షి):బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌర స్మృతి అమల్లోకి వచ్చింది. దీంతో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత యూసీసీ ని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ …

దళితుల్ని, ఆదివాసులను బానిసలుగా మార్చే కుట్ర

` గళం విప్పితే జైళ్లో పెడుతున్నారు:రాహుల్‌ ` భారత విద్యారంగం సర్టిఫికేట్ల వ్యవస్థగా మారిందని వెల్లడి భోపాల్‌(జనంసాక్షి): దేశంలో దళితుల్ని, ఆదివాసులను బానిసలుగా మార్చే కుట్ర జరుగుతోందని …

ఘనంగా గణతంత్ర వేడుకలు

` ఢల్లీి కర్తవ్యపథ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ` హాజరైన ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌ న్యూఢల్లీి(జనంసాక్షి):గణతంత్ర వేడుకల సందర్భంగా దిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ …

హయత్ నగర్ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్‌లో విద్యార్థిని అనుమానాస్పద మృతి

అబ్దుల్లాపూర్మెట్, (జనం సాక్షి): హయత్ నగర్ బాలికల ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్‌లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న సౌమ్య అనే విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన …

‘జనంసాక్షి’ ఎఫెక్ట్.. కాళేశ్వరం ఆలయ ఈవో తొలగింపు

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): కాళేశ్వరంలోని ముక్తీశ్వర స్వామి దేవాలయ ఈవో మారుతిని బాధ్యతల నుండి తొలగించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని ముక్తీశ్వర …

గణతంత్ర దినోత్సవం వేళ 30 మందికి పద్మ అవార్డులు

` ప్రకటించిన కేంద్రం.. అందించనున్న రాష్ట్రపతి న్యూఢల్లీి(జనంసాక్షి):గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక …

తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం

హైదరాబాద్‌ (జనంసాక్షి) : ఇటీవల సావిత్రి బాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరిపేందుకు నిర్ణయించిన తెలంగాణ సర్కారు మరో కీలక ఆదేశాలు జారీచేసింది. భారతదేశ …

జనంసాక్షి ఖమ్మం జిల్లా క్యాలెండర్ ఆవిష్కరించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల

ఖమ్మం (జనంసాక్షి): జనంసాక్షి దినపత్రిక రూపొందించిన నూతన సంవత్సరం 2025 క్యాలెండర్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఖమ్మంలోని మంత్రి క్యాంపు …

నేడు మన్మోహన్‌ సింగ్‌కు శాసనసభ నివాళి

` ప్రత్యేక సమావేశం ఏర్పాటు ` మంత్రిమండలి సమావేశం వాయిదా ` రాష్ట్రంలో ఏడు రోజులు సంతాపదినాలు హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ శాసనసభ సమావేశాలు మరోసారి ప్రారంభం కానున్నాయి. మాజీ …