వార్తలు

విద్యార్థి సంఘాల ప్రవేశంతో ఇథనాల్‌ వ్యతిరేక పోరాటం ఉధృతం..!

రాజోలి (జనంసాక్షి) : ఇథనాల్‌ ఫ్యాక్టరీ రద్దు కోసం రాజోలి మండలం పెద్ద ధన్వాడలో కొనసాగిస్తున్న ఉద్యమం ఉధృతం రూపం దాలుస్తోంది. వరుసగా వివిధ పార్టీల నాయకులు, …

సర్వర్‌ మొరాయించడంతో గంట పాటు పని చేయని టోల్‌ ఫ్రీ నంబర్‌

హైదరాబాద్‌ మహానగర తాగునీటి, మురుగునీటి నిర్వహణలో వినియోగదారులకు సేవలందించే వాటర్‌బోర్డు వెబ్‌సైట్‌ శుక్రవారం మొరాయించింది. దీంతో నీటి ట్యాంకర్‌ బుకింగ్‌కు ఇబ్బందులు తలెత్తాయి. నీటి బిల్లుల చెల్లింపులూ జరగలేదు. …

వందే భారత్ స్లీపర్ ట్రైన్ ట్రయల్ రన్ సక్సెస్

భద్రతకు పెద్దపీట.. రైలులో ‘కవచ్’ వ్యవస్థ ఏర్పాటు మొత్తం 1,128 మంది ప్రయాణించే వెసులుబాటు ఆటోమెటిక్ డోర్లు, కుషన్డ్ బెర్త్‌లు, ఆన్‌బోర్డ్ వై-ఫై వంటి ఫీచర్లు విజయవంతంగా …

ఛాంపియ‌న్స్ ట్రోఫీకి పాకిస్థాన్ కొత్త జెర్సీ..

నిన్న గ‌డాఫీ స్టేడియంలో గ్రాండ్‌గా కొత్త‌ జెర్సీ లాంచ్ ఈవెంట్‌ ఈ నెల 19 నుంచి పాకిస్థాన్‌, దుబాయ్ వేదిక‌ల‌లో ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న …

ఢిల్లీలో బీజేపీ జెండా ఎగురుతుందని ముందే ఊహించాం:కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

హైదరాబాద్‌: ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎన్నికల్లో ఫలితాల్లో బీజేపీ దూసుకెళ్తోంది. ఇప్పటికే మ్యాజిక్‌ ఫిగర్‌ దాటేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ విజయంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి …

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఎన్నికల ఫలితాల్లో అధికార ఆప్‌, బీజేపీ మధ్య …

మైనర్ బాలికపై ముగ్గురు కీచక టీచర్లు సామూహిక అత్యాచారం

తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని మంచిమార్గంలో నడిపించాల్సిన గురువులే కీచకులుగా మారారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గురు ఉపాధ్యాయులు …

ముళ్లకంచెల్లో కూర్చొని చిన్నారులు, బస్తీవాసుల నిరసన

కాప్రా (జనంసాక్షి) : పేరుకే ఆద‌ర్శ‌న‌గ‌ర్ ఎటు చూసినా స‌మ‌స్య‌లే స్వాగ‌తం ప‌లుకుతాయి. పేద‌ల నివ‌సించే బ‌స్తీలో పార్కులు క‌బ్జాకు గుర‌వుతున్నాయి. ఈ మేరకు చర్లపల్లి కాలనీల …

ఇథనాల్‌ కంపెనీలను రద్దు చేసేదాకా పోరాడుదాం

రాజోలి (జనంసాక్షి) : భూతాపాన్ని పెంచే ఇథనాల్‌ ఫ్యాక్టరీలను రద్దు చేసేదాకా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని పలువురు రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు. రాజోలి మండలం పెద్ద …

బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస ..షేక్‌ హసీనా తండ్రి ఇంటికి నిప్పు

బంగ్లాదేశ్ వ్యవస్థాపక పితామహుడు షేక్ ముజిబుర్ రెహమాన్ కుమార్తె, పదవీచ్యుత ప్రధాన మంత్రి షేక్ హసీనా ఆన్‌లైన్‌లో మాట్లాడి, ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా …