వార్తలు

కాశ్మీర్‌ క్లౌడ్‌ బరస్ట్‌ ఘటన 60కి చేరిన మృతులు

` మరో వందమందికి తీవ్ర గాయాలు ` కొనసాగుతున్న సహాయక చర్యలు శ్రీనగర్‌(జనంసాక్షి):జమ్మూకశ్మీర్‌ కొండల్లో ఆకస్మిక వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 60కి చేరుకుంది. …

బనకచర్లతో ఏ రాష్టాన్రికీ అన్యాయం జరగదు

` ప్రాజెక్టుపై ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు ` ఎగువ నుంచి వరదను,బురదను భరిస్తున్నాం ` అదే సముద్రంలోకి వృథాగా పోయే నీటినే వాడుకుంటే తప్పేంటి? …

అమెరికా ఒత్తిళ్లకు,పాక్‌ బెదిరింపులకు భయపడం

భారత్‌ను రక్షించేందుకు సిద్ధంగా ‘మిషన్‌ సుదర్శన్‌ చక్ర’ ` ఎర్రకోట వేదికగా ప్రకటించిన ప్రధాని మోదీ ` ఆపరేషన్‌ సిందూర్‌తో పాక్‌ను దెబ్బతీసాం ` దేశ యువత …

*official Government of Telangana document* janamsakshi

Based on the *official Government of Telangana document* and its status as an *Indian Newspaper Society (INS) member, here is …

వాహనదారులకు షాక్‌ ఇచ్చిన రవాణాశాఖ

ఆగష్టు 14(జనం సాక్షి)వాహనదారులకు రవాణాశాఖ షాక్‌ ఇచ్చింది. కొత్తగా కొనుగోలు చేసే వాహనాల రిజిస్ట్రేషన్‌ లైఫ్‌ ట్యాక్స్‌ భారీగా పెంచింది. పెంచిన పన్ను నేటి (ఆగస్టు 14) …

65లక్షల ఓటర్ల సమాచారం ఇవ్వాలి

ఆగష్టు 14(జనం సాక్షి)బిహార్‌లో ఓటర్ల ప్రత్యేక సవరణకు సంబంధించిన వివాదంపై ఎన్నికల కమిషన్‌ సుప్రీంకోర్టుకు గురువారం తన వాదలను సమర్పించింది. పలు నిర్ణయాలు తీసుకునే అధికారం తమకు …

తృటిలో తప్పిన ఘోర ప్రమాదం

ఆగష్టు 14(జనం సాక్షి)జిల్లాలో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. ఈ ఘటనలో 20 మంది ఉద్యోగస్థులు క్షేమంగా బయటపడ్డారు. మహబూబ్‌నగర్‌ జిల్లా దివిటిపల్లి జాతీయ రహదారిపై జరిగిన …

లిక్కర్ లారీ బోల్తా

భీమదేవరపల్లి, ఆగస్టు(జనం సాక్షి) 13 : సిద్దిపేట – హనుమకొండ ప్రధాన రహదారిపై కస్తూర్బా గాంధీ ఆశ్రమ పాఠశాల సమీపంలో బుధవారం వేకువజామున కల్వర్టును ఢీకొన్న సంఘటనలో …

యూరియా కోసం రైతుల తిప్పలు

నారాయణపేట ఆగష్టు 12(జనం సాక్షి)నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని తీలేరు సింగల్ విండో కార్యాలయానికి బుధవారం 300 బస్తాల యూరియా రావడంతో ఇప్పటికే ఎదురుచూస్తున్న రైతులు భారీగా …

కోతికి భయపడి భవనం పైనుండి దూకిన విద్యార్థి

ఆర్మూర్ ఆగస్టు 12 ( జనంసాక్షి) : ఆర్మూర్ పట్టణంలోని కస్తూరిబా బాలికల పాఠశాలలో ఇంటర్ విద్యార్థి గతవారం క్రితం కళాశాల భవనం నుండి దూకిన ఘటన …