వార్తలు

కోట్ల రూపాయల ఆశ్రమ ఆస్తులను కాపాడేందుకు జనంసాక్షి కథనాలు

షాద్ నగర్ (జనంసాక్షి) : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని శ్రీ మలయాళ స్వామి ఆశ్రమ ఆస్తుల బదలాయింపుపై జనంసాక్షి వరుసగా ప్రచురించిన సంచలన కథనాలను …

పెద్ద ధన్వాలో రిలే దీక్షలకు తరలొస్తున్న మహిళా రైతులు, కూలీలు

రాజోలి (జనంసాక్షి) : జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా చేపట్టిన రిలే దీక్షలు సోమవారం నాటికి 12వ …

వ‌రల్డ్టైటిల్ గెలిచిన ప్ర‌జ్ఞానంద‌

టైబ్రేక‌ర్‌లో గుకేశ్‌పై ప్ర‌జ్ఞానంద అద్భుత విజ‌యం ఇటీవ‌ల వ‌రల్డ్ టైటిల్ ఛాంపియ‌న్‌షిప్ గెలిచిన డీ గుకేశ్‌కు మ‌రో భార‌త గ్రాండ్‌మాస్ట‌ర్ ప్ర‌జ్ఞానంద తాజాగా ఝుల‌క్ ఇచ్చాడు. ప్ర‌పంచ …

యూరోపియన్ యూనియన్‌తో వాణిజ్య యుద్ధానికి సై : ట్రంప్

అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత దూకుడుగా ముందుకు వెళ్తున్న డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనాపై భారీగా సుంకాలు …

11 వ రోజు రిలే నిరాహార దీక్షలు

రాజోలి (జనంసాక్షి) : పెద్ద ధన్వాడలో చేపట్టబోయే ఇథనాల్ కంపెనీ రద్దు చేయాలనీ తలపెట్టిన రిలే నిరాహార దీక్షలు 11వ రోజు పెద్దధన్వాడ గ్రామ ఉన్నత విద్యావంతులు …

ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్

హరీశ్ కుమార్ గుప్తాకు అదనపు డీజీపీ బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం ఏపీ నూతన డీజీపీగా హరీశ్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు. ఈ నెల 31న పదవీ విరమణ …

నారా లోకేశ్ కు భక్తుడి ఫిర్యాదు.. 24 గంటల్లోనే చర్యలు

శ్రీకాళహస్తి ఆలయంలో క్యూలైన్‌లో ఉన్న భక్తులకు ప్రసాదం ఇవ్వకుండా బయటకు పంపారన్న ఆరోపణలపై మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. శ్రీకాళహస్తి ఆలయంలో ప్రసాదం కోసం ఒక …

పెద్ద ధన్వాడకు భారీగా చేరిన రైతులు

రాజోలి (జనంసాక్షి) : పెద్ద ధన్వాడ శివారులో ఇథనాల్‌ పరిశ్రమకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు బుధవారం ఏడో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా 1500 …

ట్రాలీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

` 11 మంది కూలీలకు తీవ్రగాయాలు ` కమలాపూర్‌ మండల అంబాల వద్ద ప్రమాదం కమలాపూర్‌(జనంసాక్షి):హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలంలోని అంబాల వద్ద సోమవారం మధ్యాహ్నం రోడ్డు …

మే 15 నుంచి సరస్వతీ నది పుష్కరాలు

` మంత్రి కొండా సురేఖ హైదరాబాద్‌(జనంసాక్షి):అత్యంత వైభవంగా సరస్వతీ నది పుష్కరాలు నిర్వహిస్తామని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈ మేరకు పనులు …