వార్తలు

పోలీస్ స్టేషన్ ముందే ఉరేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

మెదక్ (కొల్చారం, జనంసాక్షి) : మెదక్ జిల్లాలోని కొల్చారం పోలీస్ స్టేషన్ ముందటనే ఉన్న ఎస్సై పాత క్వార్టర్ ఆవరణలో చెట్టుకు ఉరి వేసుకుని కొల్చారం పోలీస్ …

 సర్కారు లాంఛనాలతో.. సంస్కరణల యోధుడికి అంతిమ సంస్కారం

` అశ్రునయనాలతో మన్మోహన్‌ సింగ్‌కు తుది వీడ్కోలు ` నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో మాజీ ప్రధాని అంత్యక్రియలు ` నివాళి అర్పించిన రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌కడ్‌ ` …

అధికారలాంఛనాలతో నేడు మన్మోహన్‌ అంత్యక్రియలు

` వారంరోజులు సంతాపదినాలు ప్రకటించిన కేంద్రం ` మాజీప్రధానికి ప్రముఖుల రాష్ట్రపతి ముర్ము.. ` ప్రధాని మోడీ, అమిత్‌షా తదితరుల శ్రద్దాంజలి ` నివాళులర్పించిన సోనియా, రాహుల్‌, …

ఉత్తరాది గజగజ

` హిమాచాల్‌, కాశ్మీర్‌లపై మందుదుప్పటి ` మంచు కారణంగా జాతీయ రహదారుల మూసివేత ` ఉత్తరాది రాష్ట్రాల్లో పెరిగిన చలిగాలులు న్యూఢల్లీి(జనంసాక్షి):హిమాచల్‌ప్రదేశ్‌, జమ్ముకాశ్మీర్‌, ఉత్తరాఖండ్‌లపై దట్టమైన మంచు …

రాజ్యాంగ సంస్థలపై మోదీ సర్కారు గుత్తాధిపత్యం

` ప్రమాదంలో మహాత్మాగాంధీ వారసత్వం ` పరోక్షంగా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై సోనియా ధ్వజం ` రాజ్యాంగ సంస్థలను గుప్పట్లో పెట్టుకున్నారన్న ఖర్గే ` బెళగావిలో సిడబ్ల్యూసి సమావేశాలు …

మచ్చలేని మహా మనిషి.. ఆర్థిక సంస్కరణల ఋషి..

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఇకలేరు ` వృద్ధాప్య సమస్యలతో ఢల్లీి ఎయిమ్స్‌లో తుదిశ్వాసవిడిచిన మహానేత న్యూఢల్లీి(జనంసాక్షి):కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ (92) …

మైనార్టీ బాలికల గురుకులంలో విద్యార్థిని మృతి

సంగారెడ్డి (జనంసాక్షి) : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ (మం) బూచినెల్లి మైనార్టీ బాలికల గురుకులంలో విద్యార్థిని మృతి మృతిచెందింది. శనివారం రాత్రి గురుకులం రెయిలింగ్ నుంచి జారిపడ్డ …

అంబేడ్కర్‌ను అవమానిస్తావా!

` అమిత్‌షా రాజీనామా చేయ్‌ ` పార్లమెంట్‌ వద్ద గందరగోళ వాతావరణం ` పరస్పర ఆందోళనలకు దిగిన కాంగ్రెస్‌, బీజెపి పక్షాలు ` తోపులాటలో ఇద్దరు పలువురు …

కాంగ్రెస్ పార్టీ విధానం మాదిగలకు అనుకూలం : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్, డిసెంబర్ 14 (జనం సాక్షి) : కాంగ్రెస్ పార్టీ విధానం మాదిగలకు అనుకూలం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గ్లోబల్ మాదిగ డే-2024 …

మహిళలపై హింసను ఖండించిన చైతన్య మహిళా సంఘం

హైదరాబాద్‌ (జనంసాక్షి) : మహిళలపై హింసను అరికట్టాలని, దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన చట్టాలు పక్కాగా అమలు చేయాలని చైతన్య మహిళా సంఘం డిమాండ్‌ చేసింది. …