వార్తలు

15 మందికి అడిషనల్‌ ఎస్పీలుగా పదోన్నతి

రాష్ట్రంలో 15 మంది డీఎస్పీలకు అడిషనల్‌ ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ సీఎస్‌ శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.పదోన్నతి పొందిన వారిలో టీఎంఎన్‌ బాబ్జి (రాచకొండ షీటీమ్స్‌), …

తెలంగాణ బడ్జెట్‌ రూ.3.4లక్షల కోట్లు

2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం రూ.3,04,965 కోట్లు. రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు. మూలధన వ్యయం రూ.36,504 కోట్లు. హైదరాబాద్‌: వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర …

41 దేశాలపై ట్రావెల్‌ బ్యాన్‌ ?

` మరో సంచలన నిర్ణయం అమలకు ట్రంప్‌ సిద్ధం? వాషింగ్టన్‌,మార్చి15(జనంసాక్షి):ఉద్యోగాల కోతలు, దేశాలపై సుంకాలతో దూకుడు పాలన సాగిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా మరో …

తెలంగాణ రైజింగ్‌కు సహకరించండి

` విదేశీ పర్యటనల్లో ఈ అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేయండి ` ఈ ఏడాది హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న అంతర్జాతీయ కార్యక్రమాలకు మద్ధతివ్వండి ` విదేశీ వ్యవహారాల …

డీలిమిటేషన్‌పై ఢల్లీిని కదలిద్దాం రండి

` సీఎం రేవంత్‌కు, కేటీఆర్‌కు స్టాలిన్‌ లేఖ ` జేఏసీ సమావేశానికి రావాలంటూ ముఖ్యమంత్రికి డీఎంకె నేతల వినతి ` పార్టీ ఆదేశాలు తీసుకుని వస్తానని వెల్లడిరచిన …

మారిషస్‌ భారత్‌కు కీలక భాగస్వామి: ` ప్రధాని మోదీ

పోర్ట్‌ లూయీ(జనంసాక్షి): మారిషస్‌ తమకు కీలక భాగస్వామి అని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అలాగే 140 కోట్ల మంది భారతీయుల తరఫున మారిషస్‌ ప్రజలకు నేషనల్‌ …

పాక్‌లో రైలు హైజాక్‌ ..

200 మందిని బంధించిన మిలిటెంట్లు ` 30 మంది బలోచ్‌ వేర్పాటువాదులను హతమార్చిన బలగాలు లాహోర్‌,మార్చి12(జనంసాక్షి):పాకిస్థాన్‌లో రైలు హైజాక్‌ ఘటనలో బలోచ్‌ వేర్పాటువాదుల చెర నుంచి దాదాపు …

ఫిర్యాదుల వెల్లువ

` హైడ్రాలో పెండిరగ్‌లో 10వేలకు పైగా పిటిషన్లు: కమిషనర్‌ రంగనాథ్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):ప్రజావాణి ద్వారా సమస్యల పరిష్కారానికి హైడ్రా చేస్తున్న కృషిని కమిషనర్‌ రంగనాథ్‌ వివరించారు. హైదరాబాద్‌: ప్రజావాణి …

పెండిరగ్‌ రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి

` కాజీపేట కేంద్రంగా డివిజన్‌ ఏర్పాటు చేయాలి ` రైల్వేశాఖ మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌కు రాష్ట్ర మంత్రులు వినతి హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్రంలోని పెండిరగ్‌ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కేంద్ర …

ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు అన్ని ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలు నిలిపివేయాలి

` ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మందకృష్ణ మాదిగ లేఖ హైదరాబాద్‌(జనంసాక్షి): ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ బహిరంగ లేఖ రాశారు. …

తాజావార్తలు