సీమాంధ్ర

నేలకొరిగిన సింహాచలం ధ్వజస్తంభం

విశాఖపట్నం,ఆగస్ట్‌11(జనం సాక్షి): సింహాచలం కొండపైఉన్న సీతారామ ఆలయంలోని ధ్వజస్తంభం అర్థరాత్రి అకస్మాత్తుగా నేలకొరిగింది. ఆ సమయంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పురాతనమైన ఈ …

అక్రమంగా దాచిన బియ్యం పట్టివేత

కాకినాడ,ఆగస్ట్‌11(జనం సాక్షి): తుని మండలం, ఎన్‌.సూరవరం పంచాయతీ కొత్త సూరవరంలో సివిల్‌ సప్లై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. నల్లా రాజు అనే వ్యక్తి ఇంట్లో …

ఎపిలో శృతిమించిన పోలీస్‌ ఆగడాలు

బంధవులకు వవాన్నిచూసే అవకాశం కూడా లేదా పులివెందుల ఘటనతో సిఎం జగన్‌ సిగ్గుతో తలదించుకోవాలి ఎస్‌ఐ గోపినాథ్‌ రెడ్డిని వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ పులివెందుల లాకప్‌డెత్‌పై …

ఆరోగ్యశ్రీ కార్డుల్లో ఆరోగ్య వివరాలు ఉండాలి

క్యూఆర్‌ కోడ్‌తో అన్నీ తెలుసుకోగలగాలి విలేజ్‌ క్లీనిక్‌లో సాధారణ పరీక్షలు జరిగేలా చూడాలి డిజిటల్‌ హెల్త్‌పై సవిూక్షలో సిఎం జగన్‌ ఆదేశాలు అమరావతి,ఆగస్ట్‌11(జనం సాక్షి): ఆరోగ్యశ్రీకార్డులో కుటుంబసభ్యుల …

టిటిడి ఛైర్మన్‌గా మరోమారు వైవి సుబ్బారెడ్డి ప్రమాణం

వైవితో ప్రమాణం చేయించిన ఇవో జవహర్‌ రెడ్డి తన పూర్వ జన్మ సుకృతం అన్న సుబ్బారెడ్డి తిరుమల,ఆగస్ట్‌11(జనం సాక్షి): తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి బోర్డు చైర్మన్‌గా …

శుభకార్యాలకు శ్రావణం అమోఘం

ఈనెలలోనే దండిగా పెళ్లి ముహూర్తాలు విజయవాడ,ఆగస్ట్‌11( జనం సాక్షి): కరోనాతో అడపాదడపా వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తున్న వారికి శ్రావణం కొంత ఆశ నింపుతోంది. కొవిడ్‌ ఆంక్షల నేపథ్యంతో పాటు …

టిడిపి నేతలకు మతి భ్రమించింది

మండిపడ్డ మంత్రి నారాయణస్వామి అనంతపురం,ఆగస్ట్‌10(జనంసాక్షి): టీడీపీ నేతలకు మతిభ్రమించిందని మంత్రి శంకర్‌నారాయణ మండిపడ్డారు. ఎల్లోవిూడియా ద్వారా టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆయన మంగళవారం …

అధికారులపై ఎలాంటి ఒత్తిడీ లేదు

వారంతా స్వేచ్ఛగా పనిచేస్తున్నారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి చిత్తూరు,ఆగస్ట్‌10(జనంసాక్షి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో కలెక్టర్లు, ఎస్పీలు స్వేచ్ఛగా పని చేస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. …

స్కూటీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు అనంతపురం,ఆగస్ట్‌10(జనంసాక్షి): అనంతపురం పట్టణం, క్లాక్‌ టవర్‌ దగ్గర ఆర్టీసీ బస్సు స్కూటీపై వెళుతున్న మహిళను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై …

కరోనాతో దెబ్బతిన్న రవాణారంగం

పెట్రో దరలతో మరింత అధ్వాన్నం విశాఖపట్నం,ఆగస్ట్‌10(జనంసాక్షి): ప్రస్తుతం రవాణా రంగం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని ఏపీ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు అన్నారు. పెట్రో ధరల …

తాజావార్తలు