సీమాంధ్ర

అల్పపీడనంతో మళ్లీ జోరువానలు

మూడు జిల్లాల్లో ముంచెత్తిన వర్షం మరోమారు పొంగుతున్న వాగులు వంకలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక విజయవాడ,నవంబర్‌29(జనం సాక్షి): బంగాళాఖాతంలో శ్రీలంక తీరప్రాంతం విూద ఉన్న ఉపరితల …

ఆటోబోల్తా: ఒకరు మృతి

కడప,నవంబర్‌29(జనం సాక్షి): ఆటో బోల్తా పడిన సంఘటనలో వ్యక్తి మృథి చెందాడు. మృథి చెందిన వ్యక్తిని వల్లూరు మండలం కొప్పోలు గ్రామానికి చెందిన వేపమాను కొండయ్య(60)గా గుర్తించారు.  …

విద్య,వైద్యానికి జగన్‌ ప్రాధాన్యంమెడికల్‌ కాలేజ్‌ ప్లాటినం జూబ్లీ ఉత్సవాల్లో ఆళ్లనాని

గుంటూరు,నవంబర్‌29(( జనంసాక్షి) ):  విద్య, వైద్యంకు సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. సోమవారం నాడు …

ఉద్యోగులు కొంత ఓపికతో ఉండాలి

అనవసర రాద్దాంతంతో ఆందోళన తగదుఘాటుగా స్పందించిన మంత్రి బొత్స అమరావతి,నవంబర్‌29 ( జనంసాక్షి) ):   ఉద్యోగుల సమస్యలను ఏపీ ప్రభుత్వం తప్పకుండా పరిష్కరిస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉద్యోగులు …

అవినీతికి పాల్పడితే ఉపేక్షించం

నగర మేయర్‌ మహమ్మద్‌ వసీం హెచ్చరిక అనంతపురం,నవంబర్‌29 ( జనంసాక్షి) ):   పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాలలో అవినీతికి పాల్పడితే ఉపేక్షించబోమని నగర మేయర్‌ మహమ్మద్‌ వసీం హెచ్చరించారు. అంగన్వాడీ కార్యకర్త …

నిలకడగా గవర్నర్‌ ఆరోగ్యం

అమరావతి,నవంబర్‌29( జనంసాక్షి) ):   ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆరోగ్యంపై వైద్యులు సోమవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. …

సోమశిల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

ఏడు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు నెల్లూరు,నవంబర్‌26 (జనంసాక్షి):  జిల్లాలోని సోమశిల జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 7 గేట్లు …

విశాఖ పర్యటనలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

  పర్యాటకంగా ఈ ప్రాంతానికి ప్రాధాన్యం ఉందన్న మంత్రి విశాఖపట్టణం,నవంబర్‌ 23 (జనంసాక్షి):  కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మంగళవారం ఉదయం విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ …

వ్యవస్థలను నిర్వీర్యం చేయడంలో ఘనుడు

జగన్‌ తీరుపై మండిపడ్డ టిడిపి నేత లోకేశ్‌ అమరావతి,నవంబర్‌ 23 (జనంసాక్షి): వ్యవస్థల విధ్వంసానికి జగన్‌రెడ్డి బ్రాండ్‌ అంబాసిడర్‌ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ …

కన్నీటి సంద్రంగా మిగిలిన సీమవరదల నుంచి ఇంకా తేరుకోని వైనం

సహాయక చర్యల్లో మరింత వేగం పెంచాలి బాధితులను ఆదుకునేందుకు ఉదారంగా వ్యవహరించాలి కడప,నవంబర్‌ 23  (జనంసాక్షి) :  అసాధారణ రీతిలో కురిసిన వర్షాలు రాయలసీమను అతలాకుతలం చేశాయి. నాలుగు …