స్పొర్ట్స్

భారత్‌ వాదన బింద్రా నోట

న్యూఢిల్లీ ,మే 3 (జనంసాక్షి): అంతర్జాతీయ ఒలింపిక్‌ సమాఖ్యతో తమ గుర్తింపును పునరుధ్ధరించు కునేందుకు భారత క్రీడాసమాఖ్య కసరత్తులు చేస్తోంది. దీనిలో భాగంగా భారత్‌ వాదనను వినిపించేందుకు …

చోటు ఎవరికో… వేటు ఎవరికో…!

ఛాంపియన్స్‌ ట్రోఫీకి రేపు భారత జట్టు ఎంపిక ముంబై ,మే 3 (జనంసాక్షి): వచ్చే నెలలో జరగనున్న ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం రేపు భారత జట్టును ఎంపిక …

ఖేల్‌రత్నాకు సోమ్‌దేవ్‌ పేరు సిఫార్సు

ధ్యాన్‌చంద్‌ రేసులో విజయ్‌ అమృత్‌రాజ్‌ న్యూఢిల్లీ ,మే 2 (జనంసాక్షి): రెబల్‌ ఆటగాళ్ళతో వివాదాలు నెలకొని ఉన్నప్పటకీ…ఆలిండియా టెన్నిస్‌ అసోసియేషన్‌ మాత్రం తన బాధ్యతలను మరిచిపోలేదు. విభేదాలను …

సత్తా చాటిన ఛాలెంజర్స్‌

–  పూణే పై 17 పరుగుల తేడాతో విజయం –  ఉతప్పా పోరు వృథా పుణె మే 2 (జనంసాక్షి) : పుణెలో గురువారం రాత్రి జరిగిన …

రైనా ‘సూపర్‌’ సెంచరీ

చెన్నై, మే 2 (జనంసాక్షి) : సురేశ్‌రైనా సూపర్‌ ఇన్నింగ్స్‌తో చెన్నై ఖాతాలో మరో విజయం నమోదైంది. గురువారం స్థానిక చెపాక్‌ స్టేడియంలో నిర్వహించిన ఐపీఎల్‌-6, 45వ …

చెలరెగిన చెన్నై

రాణించినా రైనా, ధోని కుప్పకూలిన పూణే టాప్‌ ప్లేస్‌లో చెన్నై పుణె, ఏప్రిల్‌ 30 (జనంసాక్షి) : పుణెలో మంగళవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో పుణె వారియర్స్‌పై …

మే 4న ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత జట్టు ఎంపిక

ముంబై ,ఏప్రిల్‌ 29  (జనంసాక్షి) : వచ్చే నెలలో ఇంగ్లాండ్‌ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం భారత తుది జట్టును శనివారం ఎంపిక చేయనున్నారు. …

రెండో టెస్టులో బంగ్లాదేశ్‌ గెలుపు

జింబాబ్వేతో సిరీస్‌ సమం హరారే, ఏప్రిల్‌ 29 (జనంసాక్షి): జింబాబ్వేతో జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్‌ విక్టరీ కొట్టింది. 143 పరుగుల తేడాతో విజయం సాధించడం ద్వారా …

రాణించిన రాజస్థాన్‌

జైపూర్‌ ఏప్రిల్‌ 29 (జనంసాక్షి) : జైపూర్‌లో సోమవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం …

రో’హిట్‌’

చెలరేగిన శర్మ 39 బంతుల్లో 79 పరుగులు పోరాడి ఓడిన పంజాబ్‌ నాల్గో స్థానంలో ముంబయి జట్టు ముంబయి ఏప్రిల్‌ 29 (జనంసాక్షి) : ముంబయిలో సోమవారం …