స్పొర్ట్స్

కాంస్యమే బంగారం

చరిత్ర సృష్టిస్తూ ఉబెర్‌కప్‌లో తొలిసారి సెమీస్‌కు వెళ్లిన భారత మహిళలు.. మరో అడుగు ముందుకు వెళ్లలేకపోయారు. సైనా, సింధు సింగిల్స్‌లో అదరగొట్టి ఆధిక్యం చేకూర్చినా.. డబుల్స్ స్పెషలిస్ట్ …

చెన్నైసూపర్ కింగ్స్ పై బెంగళూర్ ఛాలెంజర్స్ విజయం

రాంచీ:ఐపీఎల్ 7 లో భాగంగా ఇక్కడ చెన్నై తో జరిగిన కీలక మ్యాచ్ లో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. …

ఐపీఎల్-7 పై గవాస్కర్ సీరియస్

(జ‌నంసాక్షి): బిసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సునీల్ గవాస్కర్ ఐపీఎల్-7ను సీరియస్ గా తీసుకున్నారు. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ తో క్రికెట్ కు మచ్చ తెచ్చిన ఐపీఎల్ కు …

బీసీసీఐకు సుప్రీం షాక్

(జ‌నంసాక్షి) : ఐపీఎల్ పై దర్యాప్తు ప్రారంభించిన బిసీసీఐ కు సుప్రీం షాకిచ్చింది. ఐపీఎల్ బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ స్కామ్ కు సంబంధించి జస్టిస్ ముకుల్ ముద్గల్ …

ఐపీఎల్ ఫిక్సింగ్ పై బీసీసీఐ దర్యాప్తు

 (జ‌నంసాక్షి): ప్రపంచ క్రికెట్ కు మచ్చతెచ్చిన  ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ స్కాండల్ పై బీసీసీఐ దర్యాప్తు ప్రారంభించింది. బెట్టింగ్, ఫిక్సింగ్ పై జస్టిస్ ముకుల్ ముద్గల్ …

యువీని సమర్ధించిన సచిన్

టి20 ప్రపంచ కప్ ఫైనల్లో విఫలమైన మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ యువరాజ్‌ను భారత దిగ్గజం సచిన్ వెనకేసుకొచ్చాడు. ‘ఒక్క సారి బాగా ఆడనంత మాత్రాన అతని పనైపోలేదు.ఏన్నో విజయాలను భారత్ కు …

యువీ ఇంటిపై అభిమానుల రాళ్ళవర్షం

(జ‌నంసాక్షి):టీ20 వరల్డ్ కప్ లో శ్రీలకపై పరాజయం పాలనై భారత్ ఆటగాళ్ళకు అభిమానుల నుంచి పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వరల్డ్ కప్  వైఫల్యానికి యువి బ్యాటింగ్ లోపమే …

టీ20 ప్రపంచకప్ లో భార‌త్ ప‌రాజ‌యం

మిర్పూర్: టీ20 ప్రపంచకప్-2014ను శ్రీలంక చేజిక్కించుకుంది. ఆదివారమిక్కడ ఏకపక్షంగా జరిగిన మ్యాచ్లో భారత్ను 6 వికెట్ల తేడాతో ఓడించి లంక టీ20 చాంపియన్గా అవతరించింది. భారత్ నిర్దేశించిన …

తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక

మిర్పూర్: టీ20 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంకకు భారత్ 131 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన టార్గ్‌ట్‌తో బ‌రిలోకి దిగిన శ్రీ‌లంక 5 ప‌రుగుల వ‌ద్ద వికెట్ కోల్పోయింది.టాస్ ఓడిపోయి …

శ్రీలంక విజయ లక్ష్యం 131

మిర్పూర్: ఆదివారం ఇక్కడ జరిగిన ఐసీసీ వరల్డ్ ట్వంటీ 20 ఫైనల్ మ్యాచ్‌లో భారత్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ప్రత్యర్ధి జట్టు …