స్పొర్ట్స్

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌

కోల్‌కతా : ఈడెన్‌ గార్డెన్స్‌లో భారత్‌, విండీస్‌ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న విండీస్‌ …

రెండో వికెట్‌ కోల్పోయిన విండీస్‌

కోల్‌కతా: భారత్‌,విండీస్‌ మధ్య జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌లో విండీస్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. పావెల్‌ (28).షమీ బౌలింగ్‌లో బౌటయ్యాడు. 14.2 ఓవర్లు ముగిసే సమయానికి విండీస్‌ రెండు …

సెంచరీ సాధించిన బెయిలీ

నాగ్‌పూర్‌ : భారత్‌లో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో ఆసీస్‌ కెప్టెన్‌ బెయిలీ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. కీలక సమయంలో వాట్సన్‌తో కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పడంతో పాటు …

రాణించిన హర్యానా

రెండో రోజు హర్యానాదే ఆధిక్యం ముంబై ముందు 222 పరుగుల లక్ష్యం హర్యానా స్కోర్‌ 224/9 మొదటి రోజు 100 పరుగులు చేసిన ముంబై మిగిలిన 36 …

ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమిస్తా

ముంబై, అక్టోబర్‌ 28 (జనంసాక్షి) : వచ్చే ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణంపై కన్నేసిన స్టార్‌ రెజ్లర్‌ యోగిశ్వర్‌్‌ దత్‌ ప్రస్తుతం ఫిట్‌నెస్‌కే అమిత ప్రాధాన్యమిస్తానని చెప్పాడు. …

ధోని సేనకే అవసరం

ఆరో వన్డే మ్యాచ్‌ విజయంపై డోహర్తి వాఖ్య నాగపూర్‌ అక్టోబర్‌ 28 (జనంసాక్షి) : ఆరో వన్డే విజయంతోనే భారత్‌పై సిరీస్‌ విజయం సాధింస్తామని ఆస్ట్రేలియా లెఫ్టార్మ్‌ …

సచిన్‌ కాంగ్రెస్‌కు ప్రచారం చేయడు : రాజీవ్‌ శుక్లా

కాన్పుర్‌ న్యూయార్క్‌, అక్టోబర్‌ 28 (జనంసాక్షి) : మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీకి ప్రచారం చేయనున్నాడని వచ్చిన వార్తలను …

ర్యాంకింగ్స్‌లో నాదల్‌, సెరెనా టాప్‌

న్యూయార్క్‌, అక్టోబర్‌ 28 (జనంసాక్షి) : ఏటీపీ ర్యాంకింగ్స్‌లో స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ తన అగ్రస్థానాన్ని నిలుపుకున్నాడు. తాజాగా ప్రకటించిన జాబితాలో నాదల్‌ 11,760 పాయింట్లతో …

దావూద్‌ కార్లు ఇస్తానన్నాడు – వెంగ్‌సర్కార్‌

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 28 (జనంసాక్షి) : భారత మాజీ క్రికెటర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం భారత జట్టు …

భారత హాకీ జట్టు తాత్కాలిక కెప్టెన్‌గా మన్‌ప్రీత్‌సింగ్‌

న్యూఢిల్లీ ,అక్టోబర్‌ 28 (జనంసాక్షి) : వచ్చే నెలలో జరగనున్న మూడో ఏషియన్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత హాకీ జట్టును ప్రకటించారు. ఈ టోర్నీకి కెప్టెన్‌ సర్థార్‌సింగ్‌కు …