స్పొర్ట్స్

కరుణించని వరుణుడు :భారత్‌, ఆసీస్‌ ఐదో వన్డే రద్దు

కటక్‌ : వర్షం కారణంగా భారత్‌,ఆసీస్‌ మధ్య ఇవాళ జరగాల్సిన ఐదో వన్డే రద్దయ్యింది. భారత్‌ ,ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఏడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇవాళ …

టీమిండియా కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తుల రాళ్లదాడి

రాంచీ : సొంత మైదనంలో నిన్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని ప్రత్యర్ధి జట్టుకు బ్యాటింగ్‌ అప్పగించడం అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ …

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్‌

రాంచి: ఏడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌ ,ఆసీస్‌ల మధ్య నాలుగో వన్డే రాంచిలోని జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో జరగనుంది. టాస్‌ గెలిచిన భారత్‌ జట్టు ఫిల్డింగ్‌ …

టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటన ఖరారు

న్యూఢిల్లీ :టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటన ఖరారైంది. దక్షిణాఫ్రికాతో టీమిండియా రెండు, టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది.

కటక్‌ వన్డేలో ప్రారంభమైన టికెట్ల విక్రయాలు

కటక్‌ : భారత్‌ – ఆస్ట్రేలియా జట్ల మద్య జరుగనున్న ఐదో వన్డేకు ఒడిశాలోని కటక్‌ బారాబటి స్టేడియం సిద్దమైంది మ్యాచ్‌ టికెట్ల విక్రయాలను ఆదివారం ప్రారంభించారు. …

టాస్‌ గెలిచి ఫిల్డింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌

మొహాలి : భారత్‌ – ఆసీస్‌ల మధ్య జరుగుతున్న ఏడు వన్డేల సిరీస్‌లో భాగంగా మూడో వన్డే మొహాలిలో జరుగుతుంది. టాస్‌ గెలిచిన ఆసీస్‌ జట్టు ఫీల్డింగ్‌ …

నేడే భారత్‌ ,ఆస్ట్రేలియా మూడో వన్డే

మొహాలీ: భారత్‌ ఆస్ట్రేలియా మద్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో నేడు మొహాలిలో మూడో వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్‌లోనైనా బౌలర్లు ఆదిపత్యం వహిస్తారా ? లేదంటే తొలిరెండు …

బీసీసీఐ సమావేశం ప్రారంభం

చెన్నై :బీసీసీఐ వార్షిక సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది.బీసీసీఐ అధ్యక్షుడిగా శ్రీనివాసన్‌ ఎన్నిక లాంఛనమేనని తెలుస్తొంది. బీసీసీఐ సభ్యులంతా సమావేశానికి హాజరయ్యారు.

చాంపియన్స్‌ టీ20లో నేటీమ్యాచ్‌లు

జైపూర్‌ : ఛాంపియన్స్‌ లీగ్‌ టీ20లో ఈరోజు లయన్స్‌ జట్టు ఒటాగోతో తలపడనుంది.ఈ మ్యాచ్‌ సాయంత్రం 4గంటలకు ప్రారంభం కానుంది.రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు పెర్త్‌ స్కార్చర్స్‌తో తలపడనుంది.ఈ …

ఛాంపియన్స్‌ లీగ్‌ లో నేటి మ్యాచ్‌లు

రాంచీ :ఛాంపియన్స్‌ లీగ్‌ టీ20లో ఈరోజు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు టైటాన్స్‌తో తలపడనుంది. ఈమ్యాచ్‌ సాయంత్రం 4గంటలకు ప్రారంభం కానుంది. రాత్రి 8గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో చెన్నై …