Cover Story

జహంగీర్‌ దర్గాను గతపాలకులు నిర్లక్ష్యం చేశారు

– మతసామరస్యానికి ప్రతీక – వసతుల కల్పనకు కృషి – సీఎం కేసీఆర్‌ – అజ్మీర్‌ దర్గాకు చాదర్‌ పంపిన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 13(జనంసాక్షి): మహబూబ్‌నగర్‌ …

ప్రముఖులకు పద్మపురస్కారాలు

న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 12(జనంసాక్షి):రామోజీ సంస్థల అధిపతి రామోజీరావు తదితరులు మంగళవారం రాష్ట్రపతి చేతుల విూదుగా పద్మ అవార్డులను అందుకున్నారు. అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగింది. రామోజీరావు  పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని …

ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయం

– జనం మన్ననలు పొందండి – విశ్వనగరంలో భాగస్వాములుకండి – కార్పోరేటర్లకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం హైదరాబాద్‌,ఏప్రిల్‌ 11(జనంసాక్షి):  గత ఎన్నికల్లో హైదరాబాద్‌ గ్రేటర్‌ ఎన్నికల్లో ప్రజలు …

కొల్లం దేవాలయంలో మహా విషాదం

– అగ్ని ప్రమాదంలో 106 మంది మృతి – ప్రధాని.. రాహుల్‌ పరామర్శ – కొనసాగుతున్న సహాయక చర్యలు కొల్లం,ఏప్రిల్‌ 10(జనంసాక్షి):పుట్టింగల్‌ ఆలయ చరిత్రలో పెను విషాదం. …

సామాన్యులకు లోక్‌అదాలత్‌ ద్వారా సత్వరన్యాయం

– సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 9(జనంసాక్షి): లోక్‌దాలత్‌లకు సవాళ్లు రెట్టింపవుతున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టి.ఎస్‌.ఠాకూర్‌ అన్నారు. న్యా య …

బోగస్‌ విద్యాసంస్థలను ఏరిపారేయండి

– పేదవిద్యార్థులకు ఉన్నతవిద్య అందించాలి – ఫీజు రియంబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే చెల్లిచండి – సీఎం కేసీఆర్‌ ఆదేశం హైదరాబాద్‌,ఏప్రిల్‌ 7(జనంసాక్షి):పేద విద్యార్థులను డాక్టర్లు, ఇంజనీర్లు తదితర …

చలో హెచ్‌సీయూ విజయవంతం

– సీఎం క్యాంపు కార్యాలయం, సెంట్రల్‌వర్సిటీలో ఉద్రిక్తత హైదరాబాద్‌,ఏప్రిల్‌ 6(జనంసాక్షి):విద్యార్థి సంఘాలు చేపట్టిన ‘చలో హెచ్‌సీయూ’ ఉద్రిక్తంగా మారింది. బేగంపేటలోని తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద …

గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా?

– ముస్లిం రిజర్వేషన్‌కు కాంగ్రెస్‌ సంతకాల సేకరణపై కేటీఆర్‌ ఫైర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 5(జనంసాక్షి):ఇన్నేళ్లూ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నారా అంటూ కాంగ్రెస్‌ నేతలపై మంత్రి కెటిఆర్‌ విరుచుకు …

ఐటీలో నవశకం

– అడ్డంకులులేని అభివృద్ధి – నూతన ఐటీ విధానాన్ని ప్రకటించిన సీీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 4(జనంసాక్షి): సింగిల్‌ విండో ఆఫ్‌ తెలంగాణ వితౌట్‌ గ్రిల్స్‌ ఇదే తమ …

భారత్‌ – సౌదీ కీలక ఒప్పందాలు

– ప్రధాని మోదీకి అత్యున్నత పురస్కారం దిల్లీ,ఏప్రిల్‌ 3(జనంసాక్షి): ప్రధాని నరేంద్రమోదీ విదేశీ పర్యటనలో భాగంగా భారత్‌-సౌదీ అరేబియా దేశాల మధ్య పలు విషయాల్లో అవగాహనకు వచ్చి …