Cover Story

లాఠీలతో మా గొంతు నొక్కలేరు

– సామాజిక న్యాయం కోసం పోరాడుతాం – రోహిత్‌ చట్టం రావాలి – జేఎన్‌యూ విద్యార్థినేత కన్హయ్య కుమార్‌ – గేటు వద్దే కన్హయ్యను అడ్డుకున్న భద్రతా …

భీతిల్లిన బ్రస్సెల్స్‌

– వరుస పేలుళ్లు – 31 మంది మృతి – 81 మందికి పైగా క్షతగాత్రులు – ఖండించిన ప్రపంచ దేశాలు బ్రస్సెల్స్‌,మార్చి22(జనంసాక్షి): బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌ …

విద్యావ్యవస్థను ప్రక్షాళన చేద్దాం

– సమగ్రంగా చర్చిద్దాం రండి – విపక్షాలకు సీఎం కేసీఆర్‌ పిలుపు – ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకుంటాం – డిప్యూటీ సీఎం కడియం హైదరాబాద్‌,మార్చి21(జనంసాక్షి): విద్య …

ప్రాజెక్టులపై ప్రాణాళికలు సిద్ధం చేసుకోండి

– గ్రామపంచాయతీలకు మరిన్ని అధికారాలు -సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,మార్చి20(జనంసాక్షి): గోదావరి నదిపై ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. కరీంనగర్‌ జిల్లాకు …

సకాల తీర్పులతోనే సామాన్యుడికి న్యాయం

– న్యాయాధికారుల సదస్సులో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,మార్చి19(జనంసాక్షి):దేశ పురోగతిలో న్యాయవ్యవస్థది కీలక పాత్ర అని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇవాళ నగరంలోని మారియట్‌ ¬టల్‌లో ఏర్పాటు …

నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌

– ఖమ్మంలో ఆవిర్భావ ఉత్సవాలు – బస్సు యాత్రలు – టీఆర్‌ఎస్‌ఎల్పీలో సమావేశంలో కేసీఆర్‌ దిశానిర్దేశం హైదరాబాద్‌ ,మార్చి18(జనంసాక్షి):తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఊరిస్తూ నామినేటెడ్‌ పోస్టులు త్వరలో …

గుట్ట పనులు వేగవంతం చేయండి

– లక్ష్మీనరసింహునికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం కేసీఆర్‌ దంపతులు నల్లగొండ,మార్చి17(జనంసాక్షి): యాదాద్రిలో జరుగుతున్న బ్ర¬్మత్సవాల్లో భాగంగా యాదగిరి  పుణ్యక్షేత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ సతీసమేతంగా …

ఏవియేషన్‌లో భారత్‌ గణనీయ అభివృద్ధి

– అంతర్జాతీయ వైమానికి ప్రదర్శనను ప్రారంభించిన రాష్ట్రపతి ప్రణబ్‌ హైదరాబాద్‌,మార్చి16(జనంసాక్షి): దశాబ్ద కాలంలో పౌరవిమానయాన రంగంలో 14శాతం వృద్ధి నమోదైనట్లు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తెలిపారు. 2020 నాటికి …

పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణే ఫస్ట్‌

– మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌ ,మార్చి15(జనంసాక్షి):తెలంగాణలోని అర్బన్‌ ప్రాంతాల్లోని పెట్టుబడి అవకాశాలపై దేశంలోని ప్రముఖ మౌళిక వసతుల, నిర్మాణ కంపెనీలతో మున్సిపల్‌ శాఖ మంత్రి కె.తారక రామారావు …

బంగారు తెలంగాణ దిశగా వడివడిగా అడుగులు

– మొత్తం రూ.1,30,415 కోట్లు – ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ నీటిపారుదల రంగానికి భారీగా కేటాయింపులు సంక్షేమం,అభివృద్దికి ప్రధాన వాటా పెరిగిన ప్రణాళికా  …