Cover Story

మే నుంచి తెలంగాణలో కరెంటు కోతలుండవు

-తెలంగాణ ఇచ్చింది సోనియానే, తెచ్చుకుంది తెలంగాణ ప్రజలే -సోనియా పేరు రాయకుండా తెలంగాణ పేరు లిఖించలేం – లక్ష ఉద్యోగాల భర్తీ చేస్తాం – త్వరలో హైకోర్టు …

స్థానిక ప్రతినిధులకు భారీగా పెరిగిన వేతనాలు

హైదరాబాద్‌,మార్చి13: తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల కు సముచిత గౌరవాన్ని కల్పిస్తూ రాష్ట్రప్రభుత్వం వారి జీతాలను భారీగా పెంచింది. వారిపై సిఎం కెసిఆర్‌ జీతాల వరాలు కురిపం చారు. …

అట్టహాసంగా మిషన్‌ కాకతీయ

పలుగు పార తట్ట పట్టి మట్టిమనిషిగా కేసీఆర్‌ ప్రజాప్రతినిధులకు చెరువులే అడ్డా కావాలి అవినీతి కాంట్రాక్టర్లను సహించం..సీఎం కేసీఆర్‌ నిజామాబాద్‌,మార్చి12(జనంసాక్షి): బంగారు తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం …

హామీల ప్రతిబింబంగా తొలి బడ్జెట్‌

పన్నులు లేవు శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఈటెల ప్రణాళిక వ్యయం రూ. 52,383కోట్లు ప్రణాళికేతర వ్యయం రూ. 63,306కోట్లు రెవెన్యూ మిగులు రూ. 531కోట్లు ద్రవ్యలోటు రూ.16,969 …

తెలంగాణ బడ్జెట్ 2015-16

అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ 2015-16 బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందన్న ఆయన.. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా పూర్తి స్థాయి బడ్జెట్ …

తెలంగాణ బిడ్డలకు లక్ష ఉద్యోగాలు

ముస్లిం, ఎస్టీ రిజర్వేషన్‌ కోటాపై కేంద్రానికి అఖిలపక్షం తమిళనాడు తరహాలో మనమూ సాధించుకుందాం ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ చెల్లిస్తాం మార్చికల్లా తొమ్మిది గంటల విద్యుత్‌ సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,మార్చి10(జనంసాక్షి): …

పది మంది టీడీపీ ఎమ్మెల్యేలపై వేటు

జాతీయ గీతాన్ని అవమాన పరిచారు సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్‌ భాజపా వాకౌట్‌ హైదరాబాద్‌,మార్చి9(జనంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ సమావేవౄలు సస్పెన్షన్లతో మొదలయ్యాయి. శనివారం అసెంబ్లీ సమావేశాలు  గవర్నర్‌ …

తెలంగాణ యోధునికి ఏదీ గౌరవం?

తొలిదశ తెలంగాణ ఉద్యమనేత లక్ష్మినారాయణకు అవమానం తెలంగాణ ఉద్యమానికి కేరాఫ్‌ అడ్రసయిన అమరవీరులస్థూపానికి పునాది వేసిన యోధుడు మహరాజ్‌గంజ్‌ ఎమ్మెల్యేగా, హైదరాబాద్‌ మేయర్‌గా సేవలందించిన లక్ష్మినారాయణ లక్ష్మినారాయణ …

సర్వతోముఖాభివృద్ధి సర్కారు లక్ష్యం

మైనారిటీలు, దళిత బలహీనుల సంక్షేమానికి కృషి 5.3 శాతం వృద్ధి రేటు ఉభయసభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగం హైదరాబాద్‌,మార్చి7(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయటమే సర్కారు లక్ష్యమని …

బంగారు తెలంగాణ కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది: గవర్నర్ నరసింహన్

అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం  బంగారు తెలంగాణ కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని గవర్నర్‌ నరసింహన్‌ తెలిపారు. తెలంగాణ అసెంబ్లీలో ఉభయలసభనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగించారు. …