హైదరాబాద్,మార్చి13: తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల కు సముచిత గౌరవాన్ని కల్పిస్తూ రాష్ట్రప్రభుత్వం వారి జీతాలను భారీగా పెంచింది. వారిపై సిఎం కెసిఆర్ జీతాల వరాలు కురిపం చారు. …
పలుగు పార తట్ట పట్టి మట్టిమనిషిగా కేసీఆర్ ప్రజాప్రతినిధులకు చెరువులే అడ్డా కావాలి అవినీతి కాంట్రాక్టర్లను సహించం..సీఎం కేసీఆర్ నిజామాబాద్,మార్చి12(జనంసాక్షి): బంగారు తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం …
అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ 2015-16 బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందన్న ఆయన.. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా పూర్తి స్థాయి బడ్జెట్ …
జాతీయ గీతాన్ని అవమాన పరిచారు సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ భాజపా వాకౌట్ హైదరాబాద్,మార్చి9(జనంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ సమావేవౄలు సస్పెన్షన్లతో మొదలయ్యాయి. శనివారం అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ …
మైనారిటీలు, దళిత బలహీనుల సంక్షేమానికి కృషి 5.3 శాతం వృద్ధి రేటు ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం హైదరాబాద్,మార్చి7(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయటమే సర్కారు లక్ష్యమని …
అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం బంగారు తెలంగాణ కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని గవర్నర్ నరసింహన్ తెలిపారు. తెలంగాణ అసెంబ్లీలో ఉభయలసభనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. …