Cover Story

రాష్ట్రం ఇవ్వకపోతే..

న్యూఢిల్లీ, జనవరి 4 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయకుంటే ఆ ప్రాంతంలో కాంగ్రెస్‌ పార్టీ మటాష్‌ అవుతుందని ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి ఇంటెలిజెన్స్‌ …

ఢిల్లీలో తెలంగాణ హాట్‌..హాట్‌..

  న్యూఢిల్లీ, జనవరి 3 (జనంసాక్షి) : దేశ రాజధానిలో తెలంగాణపై చకచకా పావులు కదులుతున్నాయి. గురువారం సాయంత్రం కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యులతో ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ …

అఖిలపక్షంలో తెలంగాణపై ఏ పార్టీ వ్యతిరేకంగా చెప్పలేదు

– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ హైదరాబాద్‌, జనవరి 2 (జనంసాక్షి) : కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గతనెల 28న తెలంగాణపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి …

స్పష్టత ఇవ్వని పార్టీలను నిలదీయాలి

– జస్టిస్‌ సుభాషన్‌రెడ్డి వరంగల్‌లోనైనా స్పష్టత ఇవ్వు బాబూ : కోదండరామ్‌ హైదరాబాద్‌, జనవరి 1 (జనంసాక్షి) : తెలంగాణపై స్పష్టత ఇవ్వని పార్టీలను నిలదీయాలని లోకాయుక్త …

కాంగ్రెస్సే లక్ష్యం..

హైదరాబాద్‌, డిసెంబర్‌ 31 (జనంసాక్షి):  ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు టిజెఎసి ఆధ్వర్యంలో నెలరోజుల కార్యాచరణను ప్రకటించింది. సోమవారంనాడు టిఎన్‌జివో భవన్‌లో జెఎసి స్టీరింగ్‌ కమిటీ సమావేశమై …

తెలంగాణ కోసం..

హైదరాబాద్‌, డిసెంబర్‌ 30 (జనంసాక్షి) : తెలంగాణ ప్రజల ఆకాంక్ష ప్రత్యేక రాష్ట్రం మాత్రమేనని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన …

మృత్యు ఒడిలోకి ఆమె

ఆమె ఇకలేరు..!ఢిల్లీలో హైఅలర్ట్‌..భారీగా భద్రత బలగాల మొహరింపు న్యూఢిల్లీ, డిసెంబర్‌ 29 : ఆమె మనో నిబ్బరం ఓడింది.. వైద్యుల కృషి ఫలించలేదు..మృత్యు కౌగిలిలో ఒరిగిపోయింది. 13 …

నెలరోజుల్లో స్పష్టతిస్తాం

ఇదే చివరి అఖిలపక్షం : షిండే ప్రణబ్‌ ముఖర్జి లేఖకు కట్టుబడ్డాం : టీడీపీ నిర్ణయం తీసుకున్నా అభ్యంతరం లేదు : వైఎస్సార్‌సీపీ రాష్ట్రాన్ని విభజిస్తే రాయల …

అఖిలపక్షంలో అనుకూలం..

హైదరాబాద్‌, డిసెంబర్‌ 27 (జనంసాక్షి) : తెలంగాణకు అనుకూలంగా అఖిలపక్షంలో అభిప్రాయాన్ని వెల్లడించని పార్టీలను ప్రజలు తెలంగాణ ప్రాంతం నుంచి గెంటేస్తారని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ …

రాష్ట్రపతికి తెలంగాణ సెగ

ప్రణబ్‌కమిటీ నివేదిక ఏమైందని నినదించిన విద్యార్థులు హై సెక్యూరిటీ జోన్‌లో జై తెలంగాణ పదిమంది ఏఐఎస్‌ఎఫ్‌ విద్యార్థుల అరెస్టు హైదరాబాద్‌, డిసెంబర్‌ 26 (జనంసాక్షి) : రాష్ట్రపతి …

తాజావార్తలు