Cover Story

టీ అడ్వకేట్‌ జేఏసీ ధూం తడాఖా

మెదక్‌, డిసెంబర్‌ 25 (జనంసాక్షి) : సమైక్యవాది జగ్గారెడ్డిని ‘తూర్పు’ఆరాబట్టిన తెలంగాణవాదులు సమైక్యవాది జగ్గారెడ్డి వ్యాఖ్యలపై న్యాయవాదులు మండిపడ్డారు. న్యాయదేవత సన్నిధిలో ఎంతో ప్రశాంతంగా కనిపించే లాయర్లు …

పాటను బంధించినా స్పందించరా?

తెలంగాణ ఉద్యమంలో ప్రజాఫ్రంట్‌ నాయకురాలు, ప్రజా గాయకురాలు విమలక్క ప్రభావం ఇంత అని చెప్పలేం. ఆమె పాటకు యువత నరనరాల్లో ఉద్యమ భావం ఉప్పొంగుతుంది. ఆమె కాలి …

తెలంగాణే..ప్రత్యామ్నాయం లేదు టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌

హైదరాబాద్‌, డిసెంబర్‌ 24 (జనంసాక్షి) : తెలంగాణ తప్ప మరో ప్రత్యామ్నాయమే లేదని టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. సోమవారం సాయంత్రం గ్రూప్‌-1 అధికారుల సంఘం …

నింగినంటిన విద్రోహ నిరసనలు

గాంధీ భవన్‌ను ముట్టడించిన జేఏసీ కోదండరామ్‌తో సహా పలువురి అరెస్ట్‌ పది జిల్లాల్లో కాంగ్రెస్‌ కార్యాలయాల ముట్టడి ‘మన నేతల’ చేతగాని తనంవల్లే ఈ దుస్థితి అఖిలపక్షంలో …

కరువొచ్చింది బాంచెన్‌…

గంగాధర, డిసెంబర్‌ 22 (జనంసాక్షి): (తాళ్ల రమేశ్‌) ‘ఇయ్యెడు వానలు సక్కగ పడలే. అదను తప్పినంక కొద్దిగ పడ్డ పంటలకు అక్కరకు రాలే. సలికాలం గూడ ఎండకాలం …

ఓరుగల్లు..పోరుగల్లు

సీఎం పర్యటనపై ఉద్యమ నిప్పుల వర్షం నల్లారి ఆగమాగం.. పగిలిన సీఎం బస్సు అద్దాలు బుల్లెట్‌ ప్రూఫ్‌ కారులోకి మారిన సీఎం దారిపొడవునా నిరసనల హోరు సభలో …

మర్లబడ్డ బూరుగుపల్లి

కరీంనగర్‌, డిసెంబర్‌ 20 (జనంసాక్షి) :రెండు కళ్ల బాబుకు బూరుగుపల్లి గ్రామ ప్రజలు మర్లబడ్డరు. తెలంగాణపై నీ పార్టీ తీరేందో చెప్పాలంటూ పట్టుబట్టారు. సీమాంధ్రలో నీ పార్టీ …

సీమాంధ్ర పార్టీల యాక్షన్‌ను బట్టి రియాక్షన్‌

హైదరాబాద్‌, డిసెంబర్‌ 28 (జనంసాక్షి) : తెలంగాణపై సీమాంధ్ర పార్టీల యాక్షన్‌ను బట్టి తమ రియాక్షన్‌ ఉంటుందని తెలంగాణ రాజకీయ జేఏసీ ప్రకటించింది. జేఏసీ స్టీరింగ్‌ కమిటీ …

బరితెగించిన వైకాపా

వరంగల్‌, డిసెంబర్‌ 18 (జనంసాక్షి) : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బరితెగించింది. టీఆర్‌ఎస్‌ కార్యాలయాలపై భౌతిక దాడులకు దిగింది. వరంగల్‌లోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని వైకాపా నాయకులు …

తాజావార్తలు