Featured News

మంత్రుల కమిటీ తొలిభేటీ

సీబీఐ స్వయం ప్రతిపత్తిపై చర్చ న్యూఢిల్లీ, మే 23 (జనంసాక్షి) : సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ)కు స్వయం ప్రతిపత్తి కల్పించే అంశంపై కేంద్ర మంత్రివర్గ …

రక్షణ వ్యవస్థ అభివృద్ధి చెందింది

హిందూ మహాసముద్ర తీరంలో అప్రమత్తత అవసరం ప్రధాని మన్మోహన్‌సింగ్‌ గుర్గావ్‌, మే 23 (జనంసాక్షి) : భారత రక్షణ వ్యవస్థ సామర్థ్యం ద్విగుణీకృతమైందని, భద్రతను అత్యంత పటిష్టం …

అమ్మహస్తంపై దుష్ప్రచారం వద్దు

మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, మే 23 (జనంసాక్షి) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘అమ్మహస్తం’పై వస్తున్న విమర్శలను పౌరసరఫరాలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధంబాబు ఖండించారు. రాజకీయ దురుద్దేశంతోనే …

ఫిక్సింగ్‌ వెనుక సెలబ్రిటీలు

బీసీసీఐ శ్రీనివాసన్‌ బంధువు వారంలో మరికొన్ని అరెస్టులు నిందితులను కోర్టుకు హాజరుపరిచిన పోలీసులు న్యూఢిల్లీ, మే 22 (జనంసాక్షి) : ఐపీఎల్‌ స్పాట్‌ఫిక్సింగ్‌ డొంక కదులుతోంది. ఫిక్సింగ్‌ …

ఇమ్రాన్‌ఖాన్‌ డిశ్చార్జి

ప్రజాక్షేత్రంలో పనిచేస్తా : ఇమ్రాన్‌ లాహోర్‌, (జనంసాక్షి) : పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ తెహ్రీక్‌ -ఏ – ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ ఆసుపత్రి …

సర్వేలు నమ్మొద్దు కాంగ్రెస్‌దే విజయం

జూన్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణ తేల్చాలని డిమాండ్‌ అసంతృప్తులు, నిరసనల మధ్య ముగిసిన కాంగ్రెస్‌ సదస్సు హైదరాబాద్‌, మే22 (జనంసాక్షి) : సర్వేలు నమ్మి అధైర్యపడొద్దు. …

వెయ్యి, ఐదొందల నోట్లు రద్దు చేయండి

నల్లధన నియంత్రణకు బాబు డిమాండ్‌ హైదరాబాద్‌, మే 22 (జనంసాక్షి) : వెయ్యి, ఐదొందల నోట్లు రద్దు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కోరాడు. బుధవారం ఎన్టీఆర్‌ …

ఏం ప్రగతి సాధించారు

2014లో యూపీఏ పతనం : సుష్మ న్యూఢిల్లీ, మే 22 (జనంసాక్షి) : నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకున్న యూపీఏ-2 సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్‌పై బీజేపీ నిప్పులు …

ఉద్యమ నేతలపై సీబీఐ విచారణ జరపాలట!

రఘునందన్‌ అక్కసు హైదరాబాద్‌, మే 21 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమ నేతలపై సీబీఐ విచారణ జరపా లంటూ టీఆర్‌ఎస్‌ బహి ష్కృత నేత రఘునందన్‌ రావు …

ఎన్నికలొస్తే తెలంగాణమే హెడ్‌లైన్స్‌ టుడే సర్వే

టీఆర్‌ఎస్‌కు 11 పార్లమెంట్‌ స్థానాలు హైదరాబాద్‌, మే 21 (జనంసాక్షి) : ఎన్నికల్లో తెలంగాణవాదానికే ప్రజలు పట్టం కట్టనున్నారని జాతీయ మీడియా హెడ్‌లైన్స్‌ టుడే తన సర్వేలో …

తాజావార్తలు