Featured News

హింస నిరోధంలో ప్రజలు భాగస్వామ్యం కావాలి

అహింసా మెసెంజర్‌ను ప్రారంభించిన సోనియా న్యూఢిల్లీ, ఆగస్టు 31 (జనంసాక్షి) : దేశంలో మహిళలు, బాలలపై పెరిగిపోతున్న హింసను నియంత్రించేందుకు ప్రజలంతా సహకరించాలని భాగ స్వామ్యం కావాలని …

సిరియాపై సైనిక చర్యకు నిర్ణయం : అమెరికా

వాషింగ్టన్‌, ఆగస్టు 31(జనంసాక్షి) : ప్రజలపై రసాయన ఆయుధాలు ప్రయోగించి వేలాది మందిని అంతమొందించిన సిరియాపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ప్రకటించారు. …

న్యాయం లేని సమన్యాయం

తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలుంటే తప్పేంటి హైదరాబాద్‌ ముమ్మాటికీ తెలంగాణలో అంతర్భాగం డెప్యూటీ సీఎం దామోదర నల్గొండ, ఆగస్టు 30 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి చెప్పిన సమన్యా …

సీమాంధ్రుల కుటిల యత్నాలు తిప్పికొట్టండి

హైదరాబాద్‌లో నాటకాలపై టీ ఉద్యోగుల ఫైర్‌ హైదరాబాద్‌, ఆగస్టు 30 (జనంసాక్షి) : వచ్చిన తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్ర ఉద్యోగులు, రాజకీయ నాయకులు, పార్టీలు చేస్తున్న కుటిల …

తెలంగాణ పొలిమేరలు దాటేదాక సీఎంను తరిమికొడ్తాం

వరంగల్‌, ఆగస్టు 30 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడితే సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డిని తెలంగాణ పొలిమేర దాటేదాక తరిమికొడతామని టీఆర్‌ఎస్‌ శాసనసభ పక్ష ఉపనేత …

సిరియాపై కమ్ముకున్న యుద్ధమేఘాలు

దాడికి సిద్ధమవుతున్న నాటో బలగాలు లేదు లేదంటూనే పెద్దన్న సన్నాహాలు ప్రతిఘటిస్తామంటున్న సిరియా మిత్ర దేశాలు డమాస్కస్‌, ఆగస్టు 30 (జనంసాక్షి) : ప్రజలపై రసాయన ఆయుధాలు …

అంతర్జాతీయ పరిణాలతోనే రూపాయి పతనం

బంగారం కొనుగోళ్లు, పెట్రోల్‌ వినియోగం తగ్గించండి ఆర్థిక మూలాలకు ఇబ్బంది లేదు రూపాయి కోలుకుంటుంది పార్లమెంట్‌లో ప్రధాని భరోసా న్యూఢిల్లీ, ఆగస్టు 30 (జనంసాక్షి) : అంతర్జాతీయ …

ఏపీఎన్‌జీవోల సభకు అనుమతించొద్దు

ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టొద్దు ప్రభుత్వం, పోలీసులకు నారాయణ హితవు హైదరాబాద్‌, ఆగస్టు 29 (జనంసాక్షి) : రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్రకు చెందిన ఏపీఎన్జీఓలు హైదరాబాద్‌లో …

చక్కరొచ్చిన జగన్‌

ఆస్పత్రికి తరలించిన పోలీసులు హైదరాబాద్‌, ఆగస్టు 29 (జనంసాక్షి) : తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా, సీమాంధ్ర పక్షం వహిస్తూ చంచల్‌గూడ జైళ్లో నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్‌ …

భూ సేకరణ బిల్లు ఆమోదం

చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం 119 ఏళ్ల చట్టానికి బూజు దులిపిన యూపీఏ న్యూఢిల్లీ, ఆగస్టు 29(జనంసాక్షి) : ప్రతిష్టాత్మక భూసేకరణ బిల్లుకు లోక్‌సభ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. యూపీఏ …