Featured News

అసెంబ్లీ ముట్టడితో కేంద్రం కదలాలి

‘బయ్యారం’ కోసం తెలంగాణంతా లొల్లి టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, మే 10 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టే అసెంబ్లీ ముట్టడితో …

మా ఉక్కు మాకేనని పది జిల్లాల్లో తెరాస పోరు

హైదరాబాద్‌, మే 9 (జనంసాక్షి) : మా ఉక్కు మాకే చెందాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో పది జిల్లాల్లో ఆందోళనలు నిర్వహించారు. నగరంలోని …

ఈమె మృత్యుంజయురాలు

17 రోజుల తర్వాత శిథిలాల కిందినుంచి వెలికితీత వెయ్యికి చేరిన ఢాకా మృతులు ఢాకా, (జనంసాక్షి) : బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో కుప్పకూలిన ఎనిమిది అంతస్తుల భవంతి …

ప్రశాంతంగా ఎంసెట్‌

భానుడి భగభగలు.. నిమిషం గండం విద్యార్థుల అవస్థలు హైదరాబాద్‌, మే 10 (జనంసాక్షి) : రాష్ట్రవ్యాప్తంగా ఎంసెట్‌ ప్రశాంతంగా ముగిసింది. ఎండలు, ట్రాఫిక్‌ వల్ల విద్యార్థులు తీవ్ర …

సిద్ధిరామయ్యేకే కన్నడ పీఠం

బెంగళూర్‌, మే 10 (జనంసాక్షి) : కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యను ఎంపిక చేశారు. శుక్రవారం జరిగిన సీఎల్పీ సమావేశంలో సిద్ధిరామయ్యకు 103 మంది ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. …

లండన్‌లో ఇంకెన్నాళ్లని నినదించినతెలంగాణ ఎన్‌ఆర్‌ఐలు

రఫీకి అభినందనలు రఫీకి అభినంనలు లండన్‌,(జనంసాక్షి) :తెలంగాణకు తరతరాలుగా జరుగుతున్న మోసాన్ని లండన్‌లో టీ ఎన్‌ఆర్‌ఐలు గొంతెత్తి ప్రశ్నించారు. ఇంకెన్నాళ్లు భరించాలి ఈ మోసాన్ని అంటూ ఆగ్రహం …

సుప్రీం చెప్పింది కరక్టే మేం పంజరంలో చిలకలమే!

ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యలతో ఏకీభవించిన సీబీఐ డైరెక్టర్ట్‌ న్యూఢిల్లీ, మే 9 (జనంసాక్షి) : కేంద్ర దర్యాప్తు సంస్థపై సర్వోన్నత న్యాయ స్థానం చేసిన వ్యాఖ్యలను సీబీఐ …

జగన్‌కు మళ్లీ చుక్కెదురు

బెయిల్‌ పిటిషన్‌ కొట్టేసిన సుప్రీం కోర్టు న్యూఢిల్లీ, మే 9 (జనంసాక్షి) : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సుప్రీంకోర్టులో మరోమారు భంగపాటు కలిగింది. అక్రమాస్తుల కేసులో అరెస్టు అయిన …

దశాబ్దంన్నర తర్వాత ఎఫ్‌సీఐకి మోక్షం

నిధుల మంజూరీకి కేబినెట్‌ ఆమోదం పొన్నం, వివేక్‌ల హర్షం న్యూఢిల్లీ/గోదావరిఖని, మే 9 (జనంసాక్షి) : దశాబ్దంన్నర తర్వాత రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకు కేంద్ర కేబినెట్‌ …

పాక్‌ ఖైదీ సనావుల్లా మృతి

శవాన్ని పాక్‌కు పంపేందుకు భారత్‌ అంగీకారం విచారణ జరపాలని పాకిస్థాన్‌ డిమాండ్‌ న్యూఢిల్లీ/ఇస్లామాబాద్‌, మే 9 (జనంసాక్షి) : తోటి ఖైదీ దాడిలో తీవ్రంగా గాయపడిన పాకిస్తాన్‌ …

తాజావార్తలు