Featured News

తెలంగాణను నువ్వే అడ్డుకున్నావా? ఇన్నాళ్లకు నిజం ఒప్పుకున్నావ్‌

టీడీపీ అధినేతపై హరీశ్‌ ఆగ్రహం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 2 (జనంసాక్షి) : తెలంగాణాను తాను అడ్డుకున్నానని కుండ బద్దలుకొట్టినట్లు చెప్పిన చంద్రబాబు నేడు కూడా అడ్డుకోవడమే తన …

ఎన్‌డీఏ హయాంలో తెలంగాణ నేనే అడ్డుకున్న

నిర్లజ్జగా ప్రకటించుకున్న బాబు గుంటూరు, సెప్టెంబర్‌ 2 (జనంసాక్షి) : ఎన్‌డీఏ హయాంలో తెలంగాణ ఏర్పాటును తానే అడ్డుకున్నానని టీడీపీ అధినేత చంద్ర బాబు నిర్లజ్జగా ప్రకటించాడు. …

సీమాంధ్రులు రెచ్చగొడితే రెచ్చిపోవద్దు

తెలంగాణ వచ్చి తీరుతుంది : జానారెడ్డి హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 1 (జనంసాక్షి) : సీమాంధ్ర నేతలు, ప్రజలు రెచ్చగొట్టే విధానాలకు పాల్పడితే తెలంగాణ ప్రజలు రెచ్చిపోవద్దని, సంయమనం …

సీఎం సీమాంధ్ర దురహంకారం

నిమ్స్‌ డైరెక్టర్‌గా నరేంద్రనాథ్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 1 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మరోసారి తన సీమాంధ్ర దురహంకారాన్ని ప్రదర్శించాడు. తెలంగాణలో అత్యంత కీలకమైన వైద్యం అందిస్తున్న …

ముల్కీ శాంతి ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 1 (జనంసాక్షి) : ముల్కీ వారోత్సవాల విజయంతం చేయాలని కోరుతూ హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహిస్తున్న శాంతిర్యాలీని పోలీసులు అనుమతి లేదంటూ అడ్డుకోవడమేకాక ఆందోళనకారులను అరెస్ట్‌ …

సిరియాపై సైనిక చర్య వాయిదా

మళ్లగుల్లాలు పడుతున్న పెద్దన్న వాషింగ్టన్‌, సెప్టెంబర్‌ 1 (జనంసాక్షి) : సిరియాపై సైనిక చర్యకు అమెరికా వెనుకంజ వేసింది. రసాయన దాడి జరపి 1,300మంది పౌరులను బలిగొన్నట్లు …

వైకాపా యూటర్న్‌ ముసుగు తొలగించుకొని సమైక్యం వైపు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 1 (జనంసాక్షి) : తెలంగాణపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ యూటర్న్‌ తీసుకుంది. పూర్తిగా సీమాంధ్ర పార్టీగా మారిపోయింది. సమైక్య శంఖారావం పేరిట రేపటి నుంచి …

ప్రజల కోసం విడిపోదాం.. ప్రగతికోసం కలిసి పనిచేద్దాం

సచివాలయంలో టీ ఉద్యోగుల ధర్నా సీమాంధ్రుల పోటీ ధర్నా.. ఉద్రిక్తత హైదరాబాద్‌, ఆగస్టు 31 (జనంసాక్షి) : ప్రజల కోసం విడిపోయి.. ప్రగతికోసం కలిసి పనిచేద్దామని తెలంగాణ …

హైదరాబాద్‌ సభ అనుమతికి మంత్రులు సహకరించాలి

ముల్కీ రూల్స్‌ వారోత్సవాలు ప్రశాంతంగా నిర్వహిస్తాం సమ్మె విరమించండి.. విభజనకు సహకరించండి : కోదండరామ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 31 (జనంసాక్షి) : హైదరాబాద్‌లో ఈనెల 7న నిర్వహించనున్న …

ఢిల్లీలో ఘోరం యువతిపై పోలీసుల సామూహిక అత్యాచారం

నొయిడా, ఆగస్టు 31 (జనంసాక్షి) దేశ రాజధాని ఢిల్లీలో రక్షక భటులు రెచ్చిపోయారు. కామంతో కళ్లు మూసుకుపోయి ఓ యువతి పై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. సభ్య …