Featured News

అభిమానులే నా ఆస్తులు : సచిన్‌

ఘనంగా జన్మదిన వేడుకలు కోల్‌కొత, ఏప్రిల్‌ 24 (జనంసాక్షి) : అభిమానులే తన ఆస్తులని మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ రమేశ్‌ టెండుల్కర్‌ అన్నారు. బుధవారం ముంబైలో తన …

ప్రజల గుండె చప్పుడు మాకు తెలుసు

పేదల అభివృద్ధే మా లక్ష్యం : సీఎం కిరణ్‌ చిత్తూరు, ఏప్రిల్‌ 24 (జనంసాక్షి) : పేదప్రజల గుండె చప్పుడు తెలిసిన ప్రభుత్వం తమదని.. వారి అభివృద్ధికి …

ఎట్టకేలకు శాసనసభ స్థాయి సంఘాల నియామకం

హైదరాబాద్‌ , ఏప్రిల్‌ 24 (జనంసాక్షి) : రాష్ట్ర శాసనసభ స్థాయీ సంఘాల చైర్మన్లను నియమిస్తు శాసనసభ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. మొత్తం 12 శాసనసభ …

పంచాయతీరాజ్‌ వ్యవస్థను బలోపేతం చేస్తాం

ప్రధాని మన్మోహన్‌ న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 24 (జనంసాక్షి) : దేశ అభివృద్ధికి పంచాయతీరాజ్‌ వ్యవస్థను పరిపుష్టం చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ పేర్కొన్నారు. బుధవారం జాతీయ …

మన వనరులు దోచేస్తున్న సీమాంధ్ర సర్కార్‌

బయ్యారంలోనే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలి పార్లమెంట్‌ బయట రెండోరోజూ టీ ఎంపీల ప్లకార్డుల ప్రదర్శన న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23 (జనంసాక్షి) : తెలంగాణ ప్రాంత వనరులను సీమాంధ్ర …

జలమండలి సై తెలంగాణ

తెరాస అభ్యర్థి హరీశ్‌ గెలుపు మొన్న ఆర్టీసీ, జీహెచ్‌ఎంసీ.. నేడు జలమండలిలో గెలుపు హైదరాబాద్‌లో బలపడుతున్న మనవాదం టీడీపీకి డిపాజిట్‌ గల్లంతు హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23 (జనంసాక్షి) …

‘హద్దు’ మీరుతున్న చైనా

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23 (జనంసాక్షి) : చైనా ‘హద్దు’ మీరుతూనే ఉంది. చైనా సైన్యం ఇటీవల భారత భూభాగంలోకి పది కిలోమీటర్లమేర చొచ్చుకురావడంపై ఇరుదేశాల సైన్యాలకు చెందిన …

శక్తివంతుల జాబితాలో సోనియా, మన్మోహన్‌తో పాటు కేసీఆర్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23 (జనంసాక్షి) : ఇండియాటుడే పత్రిక విడుదల చేసిన భారతదేశంలో అత్యంత శక్తి వంతుల జాబితాలో టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావుకు చోటు దక్కింది. …

బొగ్గు బొక్కేశారు

జేపీసీ నివేదిక బట్టబయలు న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23 (జనంసాక్షి) : బొగ్గు బ్లాకుల కేటాయింపుల్లో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ) తేల్చిచెప్పింది. …

రాజీనామా చేయనన్న ఢిల్లీ కమిషనర్‌

న్యూఢిల్లీ,ఏప్రిల్‌22( జనంసాక్షి): దేశ రాజధాని ఢిల్లీలో ఐదేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం కేసులో రాజీనామా వార్తలను  ఢిల్లీ పోలీసు కమిషనర్‌ నీరజ్‌ కుమార్‌ సోమవారం ఖండించారు. తన …

తాజావార్తలు