Featured News

మార్పు కోసం ప్రజా ఉద్యమాలే శరణ్యం అన్నా హజారే

జలియన్‌వాలా బాగ్‌ నుంచి జనతంత్ర యాత్ర ఆరంభం అమృతసర్‌, (జనంసాక్షి) : మార్పు కోసం ప్రజా ఉద్యమాలే శరణ్యమని అవినీతి వ్యతిరేక పోరాట యోధుడు అన్నా హజారే …

రేపటి నుంచి రిజిస్ట్రేషన్‌ వాయింపు

హైదరాబాద్‌, మార్చి 30 (జనంసాక్షి): రాష్ట్రంలో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ల చార్జీలను ప్రభుత్వం పెంచింది.  ఈ మేరకు శనివారంనాడు జీవో జారీ చేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయం …

పోరు సాగించు కేజ్రీవాల్‌ను పరామర్శించిన అన్నా హజారే

న్యూ ఢిల్లీ ,మార్చి 30 (జనంసాక్షి) : విద్యుత్‌ బిల్లుల పెంపు, అవినీతికి వ్యతిరేకంగా పోరు కొనసాగించాలని అన్నా హజారే ఏఏపీ నాయకుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ను కోరారు. …

కొరియాలో కమ్ముకున్న యుద్ధమేఘాలు

సియోల్‌, మార్చి 30 (జనంసాక్షి): కొరియా ద్వీపకల్పంలో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. దక్షణ కొరియాతో యుద్ధం తప్పదన్న రీతిలో ఉత్తర కొరియా సన్నద్ధమవుతుంది. దక్షిణ కొరియా రెచ్చగొట్టే చర్యలకు …

ఉప్పూ, పప్పు నిత్యావసరాలు రూ.185కే ఉగాది కానుక : సీఎం

క్షణాల్లో మీ డబ్బు మీ చేతికి : జైరాంరమేష్‌ తిరుమల, మార్చి 30 (జనంసాక్షి): రాష్ట్ర ప్రజలకు శుభవార్త! 185 రూపాయలకే తొమ్మిది నిత్యావసర వస్తువులు.. ఈ …

లోపాలను సరిదిద్దుకుంటాం సమన్వయంతో ముందుకు సాగుతాం

విజయవాడ సడక్‌బంద్‌ చలో అసెంబ్లీ తేదీలు ప్రకటిస్తాం టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, మార్చి 30 (జనంసాక్షి): బెంగళూరు రహదారిపై తెలంగాణ రాజకీయ జెఎసి నిర్వహించిన …

అఖిలేశ్‌పై చిదంబరం ప్రశంసల జల్లు

న్యూఢిల్లీ, మార్చి 29 (జనంసాక్షి): యూపీఏ ప్రభుత్వానికి సమాజ్‌వాది మద్దతు డోలాయమాన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తమ ప్రభుత్వానికి ఢోకా ఏమీలేదని, పూర్తిగా …

పోలీసులే రాళ్లు విసిరితే?

కాశ్మీర్‌లో ఖాకీ మార్కు అకృత్యాలు శ్రీనగర్‌, (జనంసాక్షి) : శాంతిభద్రతలను రక్షించాల్సిన పోలీసులే వీధి రౌడీల్లా ప్రవర్తిస్తే.. హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం ఉద్యమిస్తున్న వారిపై గుండాల్లాగా …

గిరిజన ప్రాంతాల్లో మొబైల్‌ సిగ్నల్‌ వ్యవస్థ

కేంద్ర ఐటీ మంత్రి కిల్లి కృపారాణి హైదరాబాద్‌, మార్చి 28 (జనంసాక్షి): గిరిజన ప్రాంతాల్లో మొబైల్‌ సిగ్నల్‌ వ్యవస్థను పటిష్టపరచేందుకు రెండు వేల కొత్త టవర్లను ఏర్పాటు …

ముషారఫ్‌కు చేదు అనుభవం

బూటు విసిరిన వకీల్‌ ఇస్లామాబాద్‌, మార్చి 29 (జనంసాక్షి): పాక్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ముషారఫ్‌కు శుక్రవారం చేదు అనుభవం ఎదురైంది. కరాచీలోని సింధ్‌ హైకోర్టుకు వచ్చినప్పుడు ఆయన …

తాజావార్తలు