Featured News

పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం సీట్లు

ఉగాది కానుకగా తొమ్మిది నిత్యావసరాలు చౌకధరకే నవంబర్‌ నుంచి కరెంటు కష్టాలుండవ్‌ : సీఎం కిరణ్‌కుమార్‌ నల్గొండ, మార్చి 29 (జనంసాక్షి) : రానున్న పంచాయతీ ఎన్నికల్లో …

ఒత్తిళ్లకు తలొగ్గకుండా పోలీసు ఉద్యోగం చేయండి

14 ఎఫ్‌ రద్దు ఘనత మాదే పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌లో సీఎం హైదరాబాద్‌, మార్చి 28 : కర్తవ్య నిర్వహణలో నీతి, నిజాయితీ, అంకిత భావంతో పనిచేయాలని …

బాబ్లీపై ఢిల్లీలో న్యాయపోరు

అఖిలపక్షాన్ని హస్తినకు తీసుకువెళ్లేందుకు అంగీకారం విపక్షాల ఒత్తిడికి తలొగ్గిన సర్కార్‌ అన్యాయం జరుగుతుంది, రెవ్యూ పిటిషన్‌ వేయాల్సిందే: విపక్షాలు హైదరాబాద్‌, మార్చి 28 : బాబ్లీ ప్రాజెక్టు …

ముగిసిన బ్రిక్స్‌ సదస్సు చైనా అధ్యక్షుడితో మన్మోహన్‌ భేటీ

బ్రహ్మపుత్ర అంశాన్ని లేవనెత్తిన భారత్‌ డర్బన్‌, మార్చి 28 : భారత్‌తో ద్వైపాక్షిక, వాణిజ్య, రాజకీయ సంబంధాలు సుధృడంగా ఉండాలని చైనా నూతన అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఆకాంక్షించారు. …

సంజయ్‌ తరపున నేను పిటిషన్‌ వేస్తా : కట్జూ

 న్యూ ఢిల్లీ,మార్చి 28 (జనంసాక్షి) : సంజయ్‌దత్‌ తరఫున క్ష్షమాభిక్ష పిటిషన్‌ దరఖాస్తులను మహారాష్ట్ర గవర్నర్‌, రాష్ట్రపతికి పంపిస్తానని ప్రెస్‌ కౌన్సిల్‌ఆఫ్‌ ఇండి (భారత పాత్రికేయ మండలి) …

కార్గిల్‌యుద్ధం చేసినందుకు గర్విస్తున్నాం

దేశ ప్రజలను కాపాడేందుకే స్వదేశం వచ్చా పర్వేజ్‌ ముషారఫ్‌ ఇస్లామాబాద్‌, (జనంసాక్షి) : కార్గిల్‌ యుద్ధం చేసినందుకు గర్విస్తున్నామని పాక్‌ మాజీ అధ్యక్షుడు జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ …

వంద బిలియన్‌ డాలర్లతో బ్రిక్స్‌ బ్యాంకు

ఆర్థిక సంక్షోభం నుంచి దేశాలను బయటపడేయడమే లక్ష్యం డర్బన్‌, (జనంసాక్షి) : వంద బిలియన్‌ డాలర్ల అత్యవసర నిధితో బ్రిక్స్‌ అభివృద్ధి బ్యాంకు ఏర్పాటు చేస్తామని సభ్య …

లంకపై ఆంక్షలు విధించాలి

ఈలంను తమిళ దేశంగా ప్రకటించేందుకు ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి కేంద్రానికి జయ లేఖ చెన్నై, మార్చి 27 (జనంసాక్షి) : తమిళులను ఊచకోత కోస్తున్న శ్రీలంక ప్రభుత్వంపై …

రాష్ట్రంలో ఘనంగా హోలీరాజ్‌భవన్‌లో గవర్నర్‌

క్యాంపు కార్యాలయంలో సీఎం సంబురాలు హైదరాబాద్‌, మార్చి 27 (జనంసాక్షి) : రాష్ట్రంలో హోలీ వేడుకలు బుధవారం అంబరాన్నంటాయి. పల్లె నుంచి పట్నం దాక ఈ వేడుకల్లో …

విద్యుత్‌ కోతలతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించండి : హరీశ్‌

హైదరాబాద్‌, మార్చి 26 (జనంసాక్షి) :  విద్యుత్‌ సంక్షోభంపై శాసనసభలో మంగళవారంనాడు వాడీ వేడి చర్చ జరిగింది. సంక్షోభానికి ప్రభుత్వ విధానాలే కారణమంటూ టిఆర్‌ఎస్‌ సహా పలు …

తాజావార్తలు