Featured News

తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేత

మంత్రి సబితాఇంద్రారెడ్డి హైదరాబాద్‌, ఫిబ్రవరి 27 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎత్తివేస్తున్నట్లు రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం సచివాలయం …

రాజీనామా చేసిన ఎంపీలు పార్లమెంట్‌కు ఎలా వెళ్తారు?

అధిష్టానమే కాదు మీరు మోసం చేస్తున్నరు ఉత్తుత్తి మాటలను ప్రజలు గమనిస్తున్నరు తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు.. కేంద్రం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై ఎప్పటికప్పుడు దాటవేత ధోరణి అవలంబిస్తోందని …

అక్బరుద్దీన్‌కు అస్వస్థత

హైదరాబాద్‌,ఫిబ్రవరి 26(జనంసాక్షి): ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్‌ ఓవైసీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రికి తరలించారు. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో మంగళవారం అక్బరుద్దీన్‌ …

ఎస్సీ, ఎస్టీలకు బడ్టెట్‌లో రూ.పదివేలకోట్లు

సబ్‌ప్లాన్‌ నిధులకు మానిటరింగ్‌ కమిటీ ముఖ్యమంత్రి కిరణ్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 26 (జనంసాక్షి) : ఎస్సీ, ఎస్టీలకు ఈ ఏడాది ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో రూ. 10 వేల …

తెలంగాణను ఇంకెన్నాళ్లు సాగదీస్తారు?

యూపీఏ సమావేశంలో పవార్‌, అజిత్‌ బడ్జెట్‌ సమావేశాల తర్వాత నిర్ణయం : ప్రధాని న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అంశాన్ని ఇంకెన్నాళ్లు …

గమ్యం చేరే వరకు పోరుకొనసాగిద్దాం

స్వామిగౌడ్‌, సుధాకర్‌రెడ్డిలను అభినందించిన కేసీఆర్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 26 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే టీఆర్‌ఎస్‌ ఆవిర్భవిం చిందని, ఆ గమ్యం చేరుకునే వరకూ …

కన్నుల పండువగా ఆస్కార్‌ లైఫ్‌ఆఫ్‌పైకి అవార్డుల పంట

ఉత్తమ చిత్రంగా ఆర్గో లాస్‌ఏంజిల్స్‌, ఫిబ్రవరి 25: ప్రపంచ సినిమా వేడుకలు అట్టహాసంగా ముగి శాయి. ఆస్కార్‌ అవార్డుల ప్రధానోత్సవం కన్నుల పండువగా సాగింది. భారతీయత నేపథ్యంలో …

నేడు సభలో కేంద్ర రైల్వే బడ్జెట్‌ బాదుడు బరాబర్‌

కేటాయింపులే అనుమానం న్యూఢిల్లీ,ఫిబ్రవరి25(జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పవన్‌ కుమార్‌ బన్సల్‌ తొలిసారిగా మంగళవారం రైల్వే బడ్జెట్‌ ప్రవేశ పెట్టబోతున్నారు. ఎన్నో ఏళ్ల విరామం తరవాత ఇప్పుడు …

అగస్టా స్కాంలో త్యాగి సహా పదకొండు మందిపై సీబీఐ ప్రాథమిక నేరారోపణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25 (జనంసాక్షి) : అగస్టా హెలిక్యాప్టర్ల కుంభకోణంలో సీబీఐ మాజీ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఎస్పీ త్యాగి సహా పదకొందు మందిపై ప్రాథమిక నేరారోపణ …

మాఘ పౌర్ణమి రోజున పోటెత్తిన కుంభమేళ

అలహాబాద్‌, ఫిబ్రవరి 25 (జనంసాక్షి): మాఘపౌర్ణమి పర్వదినం సందర్భంగా సోమవారంనాడు మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. ఈ తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు త్రివేణి …

తాజావార్తలు