Author Archives: janamsakshi

పాలమూరు ప్రజా బేరి సభకు బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు

చిన్నంబావి అక్టోబర్ 31 జనం సాక్షి చిన్నంబావి మండల కేంద్రంలోని వివిధ గ్రామాల నుంచి కొల్లాపూర్ లో జరుగుతున్న పాలమూరు ప్రజాభేరి సభకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి …

ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కమలం పువ్వు – బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరుట్ల

జనగామ బ్యూరో (జనంసాక్షి ): జనగామ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో బిజెపి పార్టీ దూసుకుపోతున్నది.బచ్చన్నపేట మండల కేంద్రం లో గోపాల్ నగర్ కాలనీలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి …

యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ సేవదళ్ చీఫ్ ఆర్గనైజర్ గా సామల రవీందర్…

భువనగిరి (. జనం సాక్షి ):– భువనగిరి మున్సిపాలిటీ లోని రాయిగిరికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఢిల్లీ మధ్యప్రదేశ్ కర్ణాటక, రాష్ట్రాలలో టిఓటి ట్రైనింగ్ విజయవంతం …

మైదుపల్లిలో బిఆర్ఎస్ నాయకుల ప్రచారం

జనంసాక్షి, మంథని, అక్టోబర్ 31 : మంథని మండలం మైదుపల్లి గ్రామపంచాయితీ ఒడ్డెర కాలని లో టిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ప్రతులను విడుదల చేసి గడపగడపకు టిఆర్ఎస్ …

కాంగ్రెస్ పార్టీది రక్త చరిత్ర-ఎంపిపి అలేఖ్య

పెనుబల్లి, అక్టోబర్ 31(జనం సాక్షి ) ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో రక్తాలు పారిన చరిత్ర అందరికీ తెలిసిందేఅని ఆ సంస్కృతిని మళ్లీ పచ్చని తెలంగాణలో తిరగరాయాలని …

పాలకుర్తి గడ్డమీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం కాయం : ఝాన్సీ యశస్విని రెడ్డి

కొడకండ్ల, అక్టోబర్ 31(జనం సాక్షి) పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలంలోని జిబి తండా, హాక్య తండ గ్రామంలో కాంగ్రెస్ – పల్లె పల్లెకు ఝాన్సమ్మ కార్యక్రమంలో భాగంగా …

నవంబర్ 2న ధర్మ పురిలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ

ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో కొనసాగుతున్న ఏర్పాట్లు 50 వేల మందికి పైగా హాజరయ్యే అవకాశం సీ ఎం సభా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కొప్పుల ఈశ్వర్ …

ఉక్కు మహిళ ఇందిరా గాంధీకి ఘన నివాళులు

టేకులపల్లి, అక్టోబర్ 31 (జనం సాక్షి): దివంగత నేత మాజీ ప్రధాని ఉక్కు మహిళ భారతరత్న గ్రహీత స్వర్గీయ ఇందిరా గాంధీ 39వ వర్ధంతి సందర్భంగా మంగళవారం …

మంథనిలో మాజి ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి

జనంసాక్షి, మంథని, అక్టోబర్ 31: మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మంథని శాసనసభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశం మేరకు మంథని మండల అధ్యక్షులు ఆయిలి ప్రసాద్, టౌన్ …

మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక

ధర్మపురి( జనం సాక్షి)ఎండపల్లి మండలం అంబారిపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పలువురు మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. సీ ఎం …