Author Archives: janamsakshi

జనం సాక్షి) ముప్కాల్ అక్టోబర్ 31

ఫ్రెండ్లీ పోలీస్ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నోటు పుస్తకాల పంపిణీ. ఫ్రెండ్లి పోలీస్ మరియు లయన్స్ క్లబ్ఆఫ్ ముప్కాల్ మరియు బాల్కొండ వారి సంయుక్త భాగస్వామ్యంతో ప్రాథమిక …

ఇందిరా గాంధీ చిత్రపటానికి నివాళులు

మోత్కూరు అక్టోబర్ 31 జనంసాక్షి : భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్బంగా మంగళవారం మండలంలోని పొడిచేడు లో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ …

గ్రామాల్లో జోరుగా ఆరు గ్యారెంటీల ప్రచారం

కాంగ్రెస్స్ అధికారంలోకి రాగానే హామీలు అమలు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి దుర్గారావు బోనకల్ ,అక్టోబర్ 31 (జనం సాక్షి): కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన …

ఆసరా, వికలాంగుల పెన్షన్లు వెంటనే విడుదల చేయాలి. – తెలంగాణ వికలాంగుల వేదిక అధ్యక్షుడు మేకల సమ్మయ్య.

జనగామ బ్యూరో (జనంసాక్షి ): ఆసరా అందక వికలాంగులు ఆడుతున్న గోస అంతా ఇంతా కాదని వికలాంగుల వేదిక అధ్యక్షుడు మేకల సమ్మయ్య అన్నారు. ఆసరా పెన్షన్ …

సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిద్దాం

మనిగిల్ల గ్రామంలో ఎన్నికల ప్రచారం మంత్రి సతీమణి సింగిరెడ్డి వాసంతి వనపర్తి బ్యూరో అక్టోబర్ 31 (జనంసాక్షి) బిఆర్ ఎస్ అభ్యర్థి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి …

నిరంతర శ్రామికుడు నిరంజనుడు

వ్యవసాయనికి పెద్ద పీట వేసిన మంత్రి మంత్రి సతీమణి సింగిరెడ్డి వాసంతి వనపర్తి బ్యూరో అక్టోబర్ 31 (జనంసాక్షి) జిల్లా అభివృద్ధి కోసం అనుక్షణం ఆలోచిస్తూ నిరంతరం …

సొంతగూటికి చేరిన బిజెపి నాయకులు

జనంసాక్షి, మంథని, అక్టోబర్ 31 : మంథని మండల బీజేపీ ఇంచార్జ్ తోట మధుకర్ ఇటీవల బీజేపీ ని వదిలి కాంగ్రెస్ పార్టీ లో చేరగా తను …

మంథనిలో 23వ తెలంగాణ వేద విధ్వ విద్వన్మహా సభలు

ఈ నెల 2 నుండి 5 వరకు నిర్వహణ జనంసాక్షి, మంథని, అక్టోబర్ 31: వేద విద్యలకు పట్టుకొమ్మ అయిన మంథని అగ్రహారంలో ఈ నెల 2 …

ఘనంగా ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

టేకులపల్లి, అక్టోబర్ 31 (జనం సాక్షి): టేకులపల్లి మండల కేంద్రంలో ఏఐటీయూసీ 104 వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు మంగళవారం ఘనంగా కేక్ కట్ చేసి జరుపుకున్నారు. …

తెలుగుదేశం పార్టీ నాయకుల సంబరాలు

జనంసాక్షి, మంథని, అక్టోబర్ 31 : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడుకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు …