కరీంనగర్
సింగరేణీ కార్మికుల సంబురాలు
కరీంనగర్ : తెలంగాణపై కేంద్ర కేబినేట్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సింగరేణి బొగ్గు గనులన్నీ జైతెలంగాణ నినాదాలతో మార్మోగాయి. పాల్వంచ కేటీపీఎస్ ఇంజినీర్ల జేఏసీ ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకున్నారు.
ఐదువేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్పారెస్పీ ఉద్యోగి
కరీంనగర్ : రూ.5,500 లంచం తీసుకుంటూ ఎస్పారెస్పీ ఈఈ రవీందర్ ఏసీబీకి చిక్కాడు.రవీందర్ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు.
తాజావార్తలు
- ఇరాన్ దిశగా మరిన్ని యుద్ధనౌకలు
- వికసిత్ భారత్ వైపు దేశం పయనిస్తోంది
- విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం
- వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు కేటీఆర్ ను ఆహ్వానించిన పుష్పలత మల్లారెడ్డి
- అజిత్ పవర్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి శ్రీధర్ బాబు
- శ్రీ మార్కండేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా సహస్ర ఘటాభిషేకం
- పోచంపల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
- గంజాయి సరఫరా చేసే వ్యక్తులు అరెస్టు
- దొంగగా మారిన పాస్టర్..
- ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి
- మరిన్ని వార్తలు




