కరీంనగర్

చీరల పంపిణీపై ఎన్నికల విచారణ చేపట్టిన అధికారులు

జమ్మికుంట గ్రామీణం: జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామం సర్పంచి అభ్యర్థి కె. మధుసూదన్‌ ఓటర్లను చీరలు పంపిణీ చేస్తుండగా ప్రత్యర్థి అలీమహ్మద్‌ పట్టుకున్నారు. సమాచారం అందిన మండల …

మంథని నియోజకవర్గంలో ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్‌

మంథని: మంథని నియోజకవర్గంలోని 112 పంచాయతీల్లో పోలింగ్‌ ప్రశాంతంగా ప్రారంభమైంది. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ఓటర్లు అధిక సంఖ్యలో పోలింగ్‌ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఎన్నికల కోసం 3,211 …

అనారోగ్యంతో ఏఐసీసీ మాజీ ప్రధానకార్యదర్శి మృతి

కరీంనగర్‌: ఏఐసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి కె. వెంకట్రామిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకట్రామిరెడ్డి కరీంనగర్‌లోని ఓప్రైవేటు ఆసుపత్రిల చికిత్సపొందుతూ కన్నుమూశారు. గతంలో …

తాడిచెర్లలో గంట ఆలస్యంగా ప్రారంభమైన పోలింగ్‌

కరీంనగర్‌: జిల్లాలోని మల్హర్‌ మండలం తాడి చెర్లలో పోలింగ్‌ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో ఓటర్లు ఆందోళనకు దిగారు.

కరీంనగర్‌ జిల్లాలో ఆరుగురు మృతి

కరీంనగర్‌,(జనంసాక్షి): భారీ వర్షాలకు కరీంనగర్‌ జిల్లా మంథని డివిజన్‌లో వరదల వల్ల 8 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు. …

ఏసీబీ వలలో చిక్కిన సబ్‌జైలు వార్డర్లు

కరీంనగర్‌,(జనంసాక్షి): జగిత్యాల సబ్‌జైలు వార్డర్లు రవీందర్‌రెడ్డి, వేణు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. రిమాండ్‌ ఖైదీ తిరుపతి నుంచి రూ. 8 వేలు , 25 కిలోల …

తుమ్మల చెరువుకు గండి

కరీంనగర్‌,(జనంసాక్షి): జిల్లాలో వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. సైదాపూర్‌ మండలం బెనికేపల్లి గ్రామంలోని తుమ్మల చెరువుకు రెండు చోట్ల గండి పడింది. దీంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

జిల్లాలో హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు

కరీంనగర్‌,(జనంసాక్షి): జిల్లాలో గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు పలు గ్రామాలు నీటమునిగాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ముంపునకు …

కలెక్టరేట్‌ను ముట్టడించిన ఏఐఎస్‌ఎఫ్‌

కరీంనగర్‌,(జనంసాక్షి): జిల్లా కలెక్టరేట్‌ను ఏఐఎస్‌ఎఫ్‌ విద్యార్థి సంఘం ముట్టడించింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రించాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప …

కరీంనగర్‌ జిల్లాలో చోరీకి పాల్పడిన దుండగులు

కరీంనగర్‌,(జనంసాకి): కొడిమ్యాల మండలం పూడూరులోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. 35 తులాల బంగారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు …