కరీంనగర్

డ్వామా పీడీపై ఎస్పీకి ఫిర్యాదు

కరీంనగర్‌,(జనంసాక్షి): జిల్లా డ్వామా పీడీ మనోహర్‌ తన పట్ల ప్రవర్తించాడంటూ తాత్కాలిక మహిళా ఉద్యోగి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ప్రబలిన డయేరియా: 10 మందికి అస్వస్థత

కరీంనగర్‌,(జనంసాక్షి): జిల్లాలో మళ్లీ డయేరియా జాడలు కనిపిస్తున్నాయి. తాజాగా పెద్దపల్లి మండలం చందపల్లిలో కొంతమందికి డయేరియా సోకింది. 10 మందికి డయేరియా లక్షణాలు కనిపించడంతో వారిని ఆస్పత్రికి …

భోజనం వికటించి 11 విద్యార్థులకు అస్వస్థత

కరీంనగర్‌,(జనంసాక్షి): మధ్యాహ్నం భోజనం వికటించి 11 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మల్లాపూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. చికిత్స …

అధిష్టానం ఎవరి బెదిరింపులకు భయపడదు: పొన్నం ప్రభాకర్‌

కరీంనగర్‌,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రం సాధించుకు రావల్సిన బాధ్యత తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులపైనే ఉందని స్థానిక ఎంపీ పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు. ఆయన గురువారం కరీంనగర్‌లో …

ఆర్థిక ఇబ్బందులతో తల్లీకొడుకుల ఆత్మహత్య

కరీంనగర్‌,(జనంసాక్షి): ఆర్థిక ఇబ్బందులతో తల్లీకొడుకు ఆత్మహత్యకు పాల్పడిన దుర్ఘటన కరీంనగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ముస్తాబాద్‌ మండలం తుర్కపల్లిలో తల్లీ కొడుకులిద్దరూ ఉరి వేసుకుని మరణించినట్లు సమాచారం.

ఎఫ్‌సీఐ పునరుద్దరించడం సంతోషం:వివేక్‌

కరీంనగర్‌,(జనంసాక్షి): గోదావరిఖనిలోని ఎఫ్‌సీఐ పునరుద్దరించడం సంతోషంగా ఎందని ఎంపీ వివేక్‌ తెలిపారు. ఎఫ్‌సీఐని పునరుద్దరించినందుకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎఫ్‌సీఐ విషయంలో సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి …

తెలంగాణను అడ్డుకున్నది సీఎం కిరణే: వివేక్‌

కరీంనగర్‌,(జనంసాక్షి): గోదావరిఖని ఎనిమిదవ ఇక్లైన్‌ కాలనీలో అంబేంద్కర్‌ విగ్రహాన్ని పెద్దపల్లి ఎంపీ వివేక్‌, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ వివేక్‌ మాట్లాడుతూ …

వేములవాడ ఆలయంలో విజిలెన్స్‌ దాడులు

కరీంనగర్‌,(జనంసాక్షి): వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయంలో విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇవాళ ఆలయ ప్రసాద్‌ కౌంటర్లలో దాడుల నిర్వహించి 1080 టికెట్లు, 380 పులిహోర టికెట్లను స్వాధీనం …

కరీంనగర్‌ జిల్లాలో జిలెటిన్‌ స్టిక్స్‌ పేలుళ్లు

ఇద్దరికి గాయాలు…… ఇళ్లు ధ్వంసం కరీంనగర్‌: జిల్లాలోని తిమ్మాపూర్‌ మండలం రామకృష్ణ కాలనీ వద్ద గుట్టల్లో శనివారం సాయంత్రం జిలెటిన్‌ స్టిక్స్‌ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లతో …

ఏసీబీకి చిక్కిన మల్యాల సబ్‌ట్రెజరీ అధికారి

కరీంనగర్‌,(జనంసాక్షి): లంచం తీసుకుంటూ మల్యాల సబ్‌ ట్రెజరీ అధికారి భాస్కర్‌ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఫించన్‌ కోసం రూ.10 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను …