కరీంనగర్

సన్మాన కార్యక్రమాన్ని బహిష్కరించిన సింగరేణి కార్మికులు

గోదావరిఖని: ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకు గనులపై చేపట్టే సన్మాన కార్యక్రమాన్ని కార్మికులు, కార్మిక కుటుంబాలు బహిష్కరించాయి. సన్మాన కార్యక్రమానికి తమను అనుమతించకపోవడంతో కార్మికులు నిరసన వ్యక్తం …

మావోయిస్టు మాజీ నేత చంద్రన్నపై దాడి కేసు నమోదు

ముత్తారం:మండలం మచ్చుపేటలో మావోయిస్టు మాజీ నేత బందారపు మల్లయ్య అలియాస్‌ చంద్రన్న అదే గ్రామానికి చెందిన చింతల వీరేశం (43) పైవ్యక్తిగత కక్షలతో సోమవారం దాడి చేశారని …

బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు

కరీంనగర్‌, జనంసాక్షి: బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని టీఆర్‌ఎస్‌ నేత వినోద్‌ కుమార్‌ అన్నారు. బయ్యారంలో ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. …

అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన డీసీసీబీ అధ్యక్షుడు రవీందర్‌రావు

ఎల్లారెడ్డిపేట, జనంసాక్షి: డీసీసీబీ అధ్యక్షులు కొండూరి రవీందర్‌రావు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వెంకటాపూర్‌, హరిదాస్‌నగర్‌, మధిర, ఎల్లారెడ్డిపేట , గొల్లపల్లి, బొప్పాపూర్‌, కోరుట్లపేట, …

కుమారుడిని చంపిన కేసులో తండ్రి అరెస్టు

ధర్మసాగర్‌, జనంసాక్షి:కుమారుడ్ని చంపిన కేసులో నిందితుడైన తండిని బుదవారం అరెస్టు చేశామని ధర్మసాగర్‌ సీఐ పి.శ్రీనివాస్‌ తెలిపారు. సీఐతెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ధర్మసాగర్‌ మండలం ఎలుకుర్తి …

రైతులు వ్యవసాయ పనిముట్లు వినియోగించుకోవాలి

నవీపేట గ్రామీణం: వ్యవసాయ శాఖ ద్వారా అందిస్తున్న వ్యవసాయ పనిముట్లును రైతులు వినియోగించుకోవాలని జేడీఏ నరసింహ సూచించారు. నవీపేట మండలం పోతంగల్‌ గ్రామంలో ఈ రోజు రైతు …

నిధుల మంజూరు

జగిత్యాల: ప్రభుత్వ ఉద్యోగులకు 2013-14 ఆర్థిక సంవత్సరంలో వివిధ అవసరాలకు అ డ్వాన్సులు, రుణాలకు నిధులకు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలంగాణ …

విద్యుదాఘాతానికి బలైన యువకుడు

చిగురుమామిడి: చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో శనివారం మహేష్‌(25) అనే యువ రైతు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించాడు. వ్యవసాయ బావి దగ్గర మంచినీరు తాగుతుండగా పక్కనే …

కుటుంబకలహాలతో యువకుడి ఆత్మహత్య

మల్హార్‌: మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన బోళ్ల మహేష్‌ (21) పురుగుల మందు తాగి అత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబకలహాలతో శుక్రవారం సాయంత్రం తన ఇంటిలోనే పురుగుల ముందు …

ఊపిరున్నంత వరకు ప్రజలతోనే..

అ నేడు నోరు విప్పితే రాజకీయాలకు పనికిరాకుండా పోతారు: ఎమ్మెల్యే గంగుల (కరీంనగర్‌) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రజలతో కలసి ఉద్యమిస్తానని, ఊపిరి ఉన్నంత వరకు …