కరీంనగర్

నిధుల మంజూరు

జగిత్యాల: ప్రభుత్వ ఉద్యోగులకు 2013-14 ఆర్థిక సంవత్సరంలో వివిధ అవసరాలకు అ డ్వాన్సులు, రుణాలకు నిధులకు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలంగాణ …

విద్యుదాఘాతానికి బలైన యువకుడు

చిగురుమామిడి: చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో శనివారం మహేష్‌(25) అనే యువ రైతు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించాడు. వ్యవసాయ బావి దగ్గర మంచినీరు తాగుతుండగా పక్కనే …

కుటుంబకలహాలతో యువకుడి ఆత్మహత్య

మల్హార్‌: మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన బోళ్ల మహేష్‌ (21) పురుగుల మందు తాగి అత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబకలహాలతో శుక్రవారం సాయంత్రం తన ఇంటిలోనే పురుగుల ముందు …

ఊపిరున్నంత వరకు ప్రజలతోనే..

అ నేడు నోరు విప్పితే రాజకీయాలకు పనికిరాకుండా పోతారు: ఎమ్మెల్యే గంగుల (కరీంనగర్‌) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రజలతో కలసి ఉద్యమిస్తానని, ఊపిరి ఉన్నంత వరకు …

ప్రభుత్వ పథకాల సద్వినియోగం

కమలాపూర్‌: ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న పథకాలను సద్వినియోగ పరచుకోవాలని హుజురాబాద్‌ ఏడీఏ దామోదరరెడ్డి అన్నారు. కమలాపూర్‌ మండలం నేరెళ్లలో నిర్వహించిన రైతు చైతన్య యాత్రలో …

ఉచిత శిక్షణ దరఖాస్తుల గడువు 29

హౌసింగ్‌ బోర్డుకాలనీ, న్యూస్‌టుడే:ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తు రక్షక భటుల రాత పరీక్షకు ఇవెంట్స్‌లో అర్హత సాధించి పరీక్షకు …

బయ్యారం ఉక్కును విశాఖకు తరలించవద్దు

మంథిని: తెలంగాణ ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలని తెరాస యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి సునీల్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. బయ్యారం ఉక్కును విశాఖకు తరలించవద్దని కోరుతూ …

సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ పరిక్షలు 29 నుండి

గణేశ్‌నగర్‌ న్యూస్‌టుడే: డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ వార్షిక పరీక్షలు ఈ నెల 29 నుంచి ప్రారంభమవుతాయని ప్రాంతీయ సమన్వయ కేంద్రం సహయ సంచాలకులు …

క్యాన్వాసింగ్‌ దళారుల దందా

-తూకాల్లో మోసంక్ష -మిల్లర్లకు ఝలక్‌ -వాహనానికి రూ. 20 వేల చొప్పున బాదుడు -రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన బ్రోకర్‌ -చీటింగ్‌ పై పట్టణ సీఐ సీరియస్‌ జమ్మికుంట, …

కొడిమ్యాలలో దొంగనోట్ల చెలమణి

కొడిమ్యాల, టీ మీడియా: మండలంలోని నాచుపల్లి గ్రామంలో దొంగనోట్లు చలమణి జరుగుతుందని 20 రోజులుగా వినికిడి గ్రామనికి చెందిన బీడీ కంపెనీ యజమాని ఈనెల 5వ తేదిన …