కరీంనగర్

బయ్యారం గనులలోనే ఇనుప ఖనిజం ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలి

సెంటినరీ కాలనీ (జనంసాక్షి): బయ్యారం గనులను ఇక్కడే ఇనుప ఖనిజం ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని లేని పక్షంలో, సింగరేణి సంస్థకే అప్పగించాలని ఏఐటియూసీ ఆర్జీ-3 డివాజన్‌ కార్యదర్శి …

తెలుగువాళ్లే వ్యాపారం కోసం డబ్బింగ్‌ను ప్రోత్సహిస్తూ ద్రోహం చేయడం బాధగా ఉంది.-బుల్లితెర నటుడు సెల్వరాజ్‌

గోదావరిఖని (జనంసాక్షి): ‘డబ్బింగ్‌ సీరియళ్లతో తెలుగు సంస్కృతీకి ప్రమాదం ఉంది. తెలుగు టీవీ, సినిమా ఇండస్ట్రీమపై వేలిది మంది ఆధారపడి బతుకుతున్నారు. 24 రోజులుగా వ్వతిరేకంగా ఉద్యమం …

23 మంది డిబార్‌

సప్తగిరికాలనీ,కరీంనగర్‌ (జనంసాక్షి): జిల్లాలో గురువారం నిర్వహించిన ఓపెన్‌ ఇంటర్‌ పరీక్షలో మాస్‌కాపీయింగ్‌ పాల్పడుతూ 23 మంది డిబార్‌ అయనట్లు డీఈవో లింగయ్య తెలిపారు. కరీంనగర్‌ 6, హుజూరాబాద్‌లో …

అస్వస్థత పాలైన బండి సంజయ్‌కుమార్‌

కరీంనగర్‌ (జనంసాక్షి): బీజేపీ నగర అధ్యక్షుడు బంది స్జయ్‌కుమార్‌ గురువారం తీవ్రస్థకు గురయ్యారు. హన్‌మాన్‌ జయంతిని పురస్కరింయుకుని వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌, ఏడీవీపీ కార్యకర్తలు తీసిన ర్యాలీలో ఆయనకు …

శివకేశవాలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు

చొప్పదండి (జనంసాక్షి): వేయి సంవత్సరాలకు పైగా చరిత్ర గల చొప్పదండిలోని శివకేశవాలయంలో గురువారం త్లెవారుజామున గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిగాయి. శంభుస్వామి అలయంగా ప్రసిద్ధిచెందిన ఈ ఆలయంలోని …

ప్రకటనలకే పరిమితమైన ప్రభుత్వ ఆస్పత్రులు, జిల్లా వైద్యశాఖలో ఉన్న ఖాళీలే నిదర్శనం

కరీంనగర్‌ (జనంసాక్షి): ‘పేదలకు ప్రభుత్వాస్పత్రుల్లో కార్పోరేటు స్థాయిలో వైధ్యం అందిస్తున్నాం..’ ఇది మన ప్రభుత్వం పదేపదే చేప్పే మాటలు… చేస్తున్న ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో అందిస్తున్న వైధ్య సేవలకు …

సీఎం పర్యటన దృష్ట్యా తెరాస, సీపీఐ నాయకుల ముందస్తు అరెస్టు

సైదాపూర్‌, జనంసాక్షి: భీమదేవరపల్లి మండలంలో రేపు ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా సైదాపూర్‌ మండలానికి చెందిన తెరాస , సీపీఐ ముఖ్య నాయకులను స్థానిక పోలీసులు ముందస్తుగా అరెస్టు …

బాలికను గర్భవతిని చేసిన ప్రబుద్ధుడు

సిరిసిల్ల పట్టణం :పట్టణంలోని చుక్కారావు పల్లెలో అల్వాల కుంటయ్య అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన పదహారేళ్ల బాలికకు మాయ మాటలు చెప్పి లోబరుచుకున్నాడు.గత కొద్ది రోజుల …

దేవాలయ పరిరక్షణ కోరుతూ హిందువాహిని ఆధ్వర్యంలో రాస్తారోకో

గోదావరిఖని, జనంసాక్షి: ఎన్టీపీసీలోని పోచమ్మ దేవాలయానికి రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేస్తు హిందువాహిని ఆధ్వర్యంలో మేడిపల్లి చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. పోచమ్మ దేవాలయానికి రక్షణ లేకపోవడంవల్ల గుర్తు …

100 కేజీల గంజాయి పట్టివేత

కరీంనగర్‌, శంకరపట్నం మండలం కేశవపట్నంలో అక్రమంగా తరలిస్తున్న 100 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని గంజాయి తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.