కరీంనగర్

సర్కార్‌ శస్త్రచికిత్స పోందుతున్న మహిళలను పట్టించుకోని వైద్యులు

కోల్‌సిటీ, జనంసాక్షి: కుటుంబ నియంత్రణ చేసుకున్న మహిళలను నేలపై పడుకోబెట్టి మరోసారి తమ నిర్లక్ష్యం చాటుకున్నారు. సర్కారు దవాఖానా సిబ్బంది. గోదావరిఖని శారదానగర్‌లోని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో …

సముద్రాలలో చోరీ

కోహెడ: మండలంలోని సముద్రాలలో పిల్లి వెంకటయ్యకు చెందిన ఇంటిలో చోరీ జరిగింది. 15 తులాల బంగారం, 20తులాల వెండీ ,రూ . 15వేల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. …

ట్రాక్టర్‌ – ఆటో ఢీ : ఒకరు మృతి

కరీంనగర్‌ : రాంనగర్‌లో శుక్రవారం ఇసుక ట్రాక్టర్‌-ఆటో ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు …

చూచిరాతకు పాల్పడ్డ 9మంది విద్యార్థులు డీబార్‌

కమలాపూర్‌: పదోతరగతి పరీక్షల్లో భాగంగా గురువారం జరిగిన సాంఘీక శాస్త్రం మొదటిపేపర్‌ పరీక్షలో చూసిరాతకు పాల్పడ్డ 9మంది విద్యార్థులు డీబార్‌ అయ్యారు. కమలాపూర్‌ మండల కేంద్రంలోని జిల్లా …

న’కల్‌’కలం..!

జమ్మికుంట, జనంసాక్షి: మార్చి 22 నుంచి జిల్లా వ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో పదోతరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఎలాగైనా మంచి స్థానాలు సాధించాలనే వ్యాపార కోణంలో పలు ప్రైవేట్‌ …

సింగరేణి నిర్వాసితులకు పరిహారం పంపిణీ

కమాన్‌పూర్‌: సింగరేణి ఓపెన్‌కాస్ట్‌-3 విస్తరణలో భాగంగా విలీనమైన పెద్దం పేట గ్రామ పంచాయితీ పరిధిలోని మంగంపల్లి నిర్వాసితులకు రూ. 13.77 కోట్ల నష్టపరిహారం చెక్కులను మంత్రి శ్రీధర్‌బాబు …

నాడు అట్ల.. నేడు ఇట్ల..

మండలంలోని అన్ని గ్రామైక్య సంఘాలకు, మహిళ సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పించేందుకు ప్రతి మండల సమాఖ్య పరిధిలోకివచ్చే బ్యాంకుకు ఒక్కరి చొప్పున బ్యాంకు మిత్రను నియమించారు. బ్యాంకు …

మరుగదొడ్ల బిల్లులు చెల్లించడంలేదని నిరాహారదీక్ష

చిగురుమామిడి: మరుగుదొడ్ల బిల్లులు చెల్లిచడంలేనదని నిరసన వ్యక్తం చేస్తూ ముదిమాణిక్యం గ్రామానికి చెందిన పరశురాములు అనే వ్యక్తి మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట నిరాహారదీక్ష చేపట్టాడు. బిల్లులు …

గత ఏడాది కంటే ఇప్పుడు తాగునీటి సమస్య తీవ్రమైంది

మెట్టవూపాంతాలు, పట్టణాల్లోని ప్రజలు నీటి కోసం అల్లాడుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రజావూపతినిధుల సూచనలను తీసుకోవాలనే ఉద్దేశంతో మంత్రి డీ శ్రీధర్‌బాబు బుధవారం మధ్యాహ్నం ఆర్‌డబ్లూ ఎస్‌ …

‘సాగునీటి’ సావులు…!

హుజురాబాద్‌, జనంసాక్షి: 30 ఏళ్ల కిందట చెరువుల నిర్వాహణ మొత్తం ఆయాగ్రామాల రైతులే చూసుకునేవారు. ఏనాడు గొడవలు జరిగేవి కావు. చెరువు నీరటి కాడే అందరి రైతుల …